కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే గ్రామాల్లో రుణమాఫీపై బహిరంగ చర్చ పెట్టాలని అం దోల్ మాజీఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ సవాల్ విసిరారు. రుణమాఫీ మొదటి విడత నిధుల విడుదల సందర్భంగా రైతువేదికల్లో సంబురా�
రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం పొంతనలేని మాట లు చెబుతూ రైతన్నలను మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
రైతులు రణం చేసిండ్రు...సంపూర్ణ రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేసిండ్రు. అబద్ధాలు వద్దు..రుణమాఫీ ముద్దు...కొందరికి కాదు ..అందరికీ రుణమాఫీ చేయాలి. రైతు వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభు�
కాంగ్రెస్ పార్టీ ఎనిమిది నెలల పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ నాయకులు, కార్య�
బోధన్ పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దృష్టి సారించాలని బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గాండ్ల రవీందర్ యాదవ్ అన్నారు. శనివారం ఆయన పట్టణంలోని తన నివాసంలో వ
అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని పార్టీ శ్రేణులు విమర్శించాయి. మహిళలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీస గౌరవం లేదని ధ్వజమెత్తాయి.
ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్ను ఉల్లంఘిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్ చేశారు. మంత్రి సీతక్క ఆదివారం జిల్లాలో పలు అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలు చేసిన సం�
ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న టీఆర్ఎస్.. రాష్ట్ర సాధనతో రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన బీఆర్ఎస్ ఎందరో నేతలను తయారు చేసిన పొలిటికల్ ఫ్యాక్టరీగా నిలుస్తున్నది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్
రాజకీయ నాయకుల తయారీ ఫ్యాక్టరీగా బీఆర్ఎస్ పార్టీ విరాజిల్లుతున్నది. ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా ఏర్పడిన బీఆర్ఎస్ పార్టీలో ఆది నుంచి కొత్త నాయకత్వం పుట్టుకొస్తూనే ఉన్నది. ఉద్యమ సమయంలో సమైక్య పా
చౌటుప్పల్ సింగిల్ విండో పాలకవర్గాన్ని జిల్లా సహకార అధికారి ప్రవీణ్కుమార్ రద్దు చేయడం సరికాదని మాజీ చైర్మన్ చింతల దామోదర్రెడ్డి అన్నారు. పాలకవర్గం రద్దును నిరసిస్తూ ఆదివారం సింగిల్విండో కార్యా
తె లంగాణ కీర్తి ప్రతిష్టకు చిహ్నాలైన కాకతీయ కళాతోరణం, చార్మినార్లను రాజ ముద్ర నుంచి తొలగించాలనే సర్కారు నిర్ణయంపై బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. ఈ మేరకు లోగో మార్పుపై గురువారం బాలసముద్రంలోని పార్టీ కా�
పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడిన శ్రేణులు, ఓటర్లకు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కృతజ్ఞతలు తెలిపారు.
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు ఖాయమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత సోమవారం సాయంత్రం తన స్వగ్రామమైన పిండిప్రోలులో ఆయన విలేక
బీఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పార్టీ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి కోరారు. శనివారం మండల పరిధిలోని మేడిపల్లి, రెడ్డిపల్లి, చందా