బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ చుట్టూ హైడ్రామా నడిచింది. తనను బీజేపీలో చేరాలని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెత్తనం చెలాయించడం.
‘కృష్ణా జలాల్లో హక్కుల కోసం నల్లగొండ జిల్లా ప్రజలు ఎప్పటికప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉండాలి. యాక్షన్ కార్యక్రమాలకు ఎప్పుడు పిలుపునిచ్చినా.. ప్రభుత్వ దమన నీతిని ఎండగట్టాలని కోరినా.. మీరు సిద్ధంగా ఉండాల�
ఫార్మాసిటీని రద్దు చేస్తే తిరిగి ఆ భూములను రైతులకే ఇవ్వాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.
KCR | త్వరగా కోలుకొని ప్రజల ముందుకు వస్తానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. అప్పటిదాకా సంయమనం పాటించి తనను చూసేందుకు ఎవరూ దవాఖానకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గాన్ని అలవర్చుకోవాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. శుక్రవారం మండలంలోని నిగిని అటవీ ప్రాంతంలోని కైలాస్ టెక్డీలో కొలువైన మహాదేవునికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశ�
నియోజకవర్గ ప్రజలకు జవాబుదారిగా పనిచేస్తానని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరంలో నిర్వహించిన కృతజ్ఞతా సభలో ఇన్చార్జి ఎంపీపీ సునీతానాయక్, పార్టీ మండల అధ్యక్షుడు అంగోతు రాజూనాయక
అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పార్టీ నాయకులు, ముఖ్యనేతలు, గులాబీ శ్రేణులు, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెలువెత్తాయి.
Minister Jagadish Reddy | కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి బలమని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట సీతారామ, సుమంగళి ఫంక్షన్ హాల్స్లో సూర్యాపేట రూరల్, చివ్
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడిగా పని చేస్తున్నారని రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం భైంసా పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో �
గుండెపోటుతో మృతి చెందిన రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ పార్థీవ దేహాన్ని నగర శివారులోని గుర్రంగూడలో తన స్వగృహంలో పలువురి సందర్శనార్థం ఉంచారు. పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, బీఆ
ఆర్కేపురం డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, కలిసికట్టుగా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.
కేంద్రంలోని బీజేపీ అరాచకాలకు కళ్లెం వేయాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని జనంపల్లి ఎంపీటీసీ వేమవరపు సుధీర్బాబుతో పా�
ఖమ్మంలో బుధవారం నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభకు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి రావాలని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు.