రాష్ట్రమంతటా అతలాకుతలంగా ఉన్నదని, కరోనా ఉన్న సమయంలో కంటే కాంగ్రెస్ పాలన అధ్వానంగా ఉందని ఎమ్మెల్యే మల్లారెడ్డి విమర్శించారు. గురువారం జవహర్నగర్లో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో మల్�
ఎల్కతుర్తి లో జరిగే రజతోత్సవ సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సర్వ సభ్య సమావేశం గురువారం సీ తాఫల్ �
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. గండి మైసమ్మలోని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ‘చలో
ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలి వచ్చేందుకు పార్టీ శ్రేణులు సంసిద్ధులు కావాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పిలుపునిచ్చారు. అంబర్ పేట గులాబీ దండు బలమెంతో చూపుతూ ..దారులన్నీ ఎల్కతుర్తి వ�
ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు ఉమ్మడి జిల్లాలోని గులాబీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. భారత రాష్ట్ర సమితి 24 ఏండ్ల ప్రస్థానం ముగించుకుని రజతోత్సవం వైపునకు పరుగులు పెడుతున్నది
KCR | బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కోసం ఇవాళ చేర్యాల మండలంలోని వివిధ గ్రామాల్లో ఆయా గ్రామాల ఇన్చార్జీలు ఇవాళ పర్యటించారు. ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహించి వాల్పోస్టర్లు ఆవిష్కరించడంతోపాటు గ్రామ�
వరంగల్లో ఈ నెల 27న పెద్ద ఎత్తున జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కోరారు. ఖమ్మం జిల్లా నుంచి, ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలిరావాలని పిలుపున�
ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభను సక్సెస్ చేసేందుకు లక్షలాదిగా తరలి వెళదామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. సోమవారం పర్వతగిరి మండలకేంద్రంలోని ఆయన నివాసంలో రజతోత్సవ సభకు జన సమీకరణప�
బీఆర్ఎస్ ఆవిర్భావ, రజతోత్సవ వేడుకలకు సిద్ధంగా కావాలని పార్టీ అధినేత కేసీఆర్ ఉమ్మడి జిల్లా ముఖ్యనేతలకు సూచించారు. ఈనెల
27న నిర్వహించనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశాన్ని పార్ట
ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభను వరంగల్లో నిర్వహించనున్న నేపథ్యంలో మెదక్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ముఖ్యనేతలతో పార్టీ అధినేత కే చంద్రశేఖర్రావు బుధవారం ఎర్రవెల్లి నివాసంలో సమావేశమయ్యార
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డిని అకారణంగా అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేయడం పట్ల ఉమ్మడి జిల్లాలో వరుసగా రెండో రోజు నిరసనలు వెల్లువెత్తాయి.
‘ఏడాదిలోనే తెలంగాణ అల్లకల్లోలమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను నిర్దయగా ఏడిపిస్తున్నది. బట్టల దుకాణం నుంచి బంగారం షాపు దాకా బాధపడని మనిషి లేడు. వాళ్లకు 15 నెలల సమయం ఇచ్చినం. ఆ గడువు చాలు. ఇక చీల్చ
రాష్ట్రంలో పోలీసుల ద్వారా సీఎం రేవంత్రెడ్డి ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. ఇందులో భాగంగానే మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావుపై అ
బీఆర్ఎస్ హయాంలో మన్యంకొండ ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ రూరల్ మండలం మన్యంకొండ బ్రహోత్సవాల పోస్టర్ను మాజీ మంత్రి ఆదివారం పార్టీ నాయకుల�
నల్లగొండ క్లాక్టవర్ వేదికగా బీఆర్ఎస్ మంగళవారం నిర్వహించ తలపెట్టిన రైతు మహాధర్నాకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ప్రభుత్వ పెద్దలే పోలీసు యంత్రాంగంపై తీవ్ర ఒత్తిడి తెచ్చి అనుమతి ఇవ్వక