ఒకే వేదికపై లక్షలాది మంది జై తెలంగాణ అని నినదిస్తే అధికార పక్షానికి దడ పుట్టాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్
అధిష్టానం ఆదేశాల మేరకు బీఆర్ఎస్ శ్రేణులు సమష్టిగా కదిలి రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్
ఒక ఉద్యమం ఎందుకు పుడుతుంది? ఒక తిరుగుబాటు ఎందుకు తలెత్తుతుంది? ఒక సమాజం నిరంతరం అణచివేతకు గురైనప్పుడు.. ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలతో కుంగిపోయినప్పుడు.. సాంస్కృతిక విధ్వంసం జరిగినప్పుడు! ఆర్థిక, రాజకీ�
తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షతో బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ స్థాపించి 25 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27వ నిర్వహించనున్న రజతోత్సవ సభను పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని బోధన�
గ్రేటర్ హైదరాబాద్లోని కాలనీలు, బస్తీల్లో పార్టీ జెండా ఎగురవేసి ఆవిర్భావ సభకు దండులా కదిలిరావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. 27 న జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ తెలంగాణ ప�
వరంగల్ జిల్లాలో ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం మున్సిప
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో 27న నిర్వహించే రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు ప్రతినాయకుడు, కార్యకర్త తరలిరావాలని రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జీ పట్లోళ్ల కార్తిక్రెడ్డి కోరారు.
ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో కమీషన్ల రాజ్యం నడుస్తున్నదని, మంత్రులందరూ తమ స్థాయికి తగ్గట్లు తీరొక్క దందాలకు పాల్పడుతున్నారని, కాంట్రాక్టర్ల నుంచి 10 నుంచి 12 శాతం కమీషన్లు వసూలు చేయడమే పనిగా పెట్టుకున్నార�
బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లు ఘనంగా ఉండాలని అధినేత కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలను ఆదేశించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరగనున్న మహాసభ బీఆర్ఎస్ గతంలో నిర్వహించిన సభల కంటే గొప�
రాష్ట్రంలోని నాలుగున్నర కోట్ల సబ్బండ వర్గాల ప్రజల ఆకాంక్షల మేరకు పురుడుపోసుకున్న గులాబీ జెండా, కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం రా�
భారీ సభలకు పెట్టింది పేరు బీఆర్ఎస్ అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ఎల్కతుర్తిలోని భారీ బహిరంగ సభ ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్రెడ్డి మాట్లాడ�
కేసీఆర్ మానస పుత్రిక సీతారామ ప్రాజెక్టు అని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. శుక్రవారం గార్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ ప్రాంత రైతుల�
ఈనెల 27న వరంగల్లోని ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంల�
బీఆర్ఎస్ స్థాపించి 25ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న రజతోత్సవ సభకు నారాయణపేట జిల్లా నుంచి పెద్దఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి�