అభివృద్ధి-సంక్షేమానికి ప్రజలు మద్దతు ఇస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నరేండ్ల కాలంలో సంక్షేమ పథకాలు అమలు చేసిన తీరుతో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు జై కొడుతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల�
తెలంగాణలో తొలి ఎన్నికల నుంచి కూడా ఆయా పార్టీ లు సంక్షేమరంగానికి పెద్దపీట వేస్తూ పెద్ద మొత్తంలో సంక్షేమ పథకాలను ప్రకటించి ఎన్నికలకు వెళ్లాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మిగిలిన అన్ని పథకాలు టీఆర్ఎస్త
బాన్సువాడ నియోజకవర్గాన్ని తొమ్మిదేండ్లలో దాదాపు రూ.10వేల కోట్లతో అభివృద్ధి చేశానని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనను మరోసారి ఆశీర్వదిం చి, భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ�
రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గురువారం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో మ్యానిఫ�
నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి కోరారు. గురువారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి రాంచందర్రావుకు ఎమ్మెల్�
శిథిలావస్థలో ఉన్న కల్వల ప్రాజెక్ట్ను రూ.70 కోట్లతో పునరుద్ధరించి, రానున్న రోజుల్లో మినీ ఎల్ఎండీగా మార్చి పల్లెలను సస్యశ్యామలం చేస్తానని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశ�
బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. బుధవారం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఎయిర్పోర్టుకాలనీకి చెందిన బీజేపీ నాయకుడు శ్రావణ్గౌడ్�
ఉప్పల్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరేవిధంగా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నా రు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నాచారంలోని పలు కాలనీల్లో కార్పొర�
రేషన్ షాపుల ద్వారా ఇచ్చే దొడ్డు బియ్యం తినలేక కొందరు అమ్ముకుంటున్నారు. దీంతో బియ్యం అక్రమ దందా, రీసైక్లింగ్ పెరిగింది. ఇది గమనించిన సీఎం కేసీఆర్ రేషన్ కార్డు కలిగిన వారందరికీ సన్నబియ్యం ఇవ్వాలని నిర
ఆరు గ్యారెంటీల పేరుతో దొంగ మాటలు చెప్పి ఊళ్లలోకి వస్తున్న పగటి బిచ్చగాళ్ల మాటలు నమ్మి ప్రజలు ఆగం కావొద్దని మానకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సూచించారు.
బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించినట్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం మరోమారు అధికారం చేపట్టిన వెంటనే ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందిస్తామని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు.
కాంగ్రెస్ బూటకపు హామీలతో జనంలోకి వస్తున్నదని, ఆ పార్టీ నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బీబీనగర్ మండలంలోని పలు గ్రామాల్లో
ప్రతి ఇంటికీ సంక్షేమ పథకం అందించి సీఎం కేసీఆర్ సుపరిపాలన అందించారని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని 18, 38వ వార్డు కమలా నెహ్రూకాలనీ, ప్రేమ్నగర్లో ఎన్న�