అభివృద్ధి, సంక్షేమమే బీఆర్ఎస్కు ప్రధాన ఎజెండా అని ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఎలిమినేడు గ్రామంలో పార్టీ కార్యాలయాన్ని వై
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మనుసు పెట్టి పనిచేసి నెరవేర్చానని.. మరోసారి ఆశీర్వదించాలని రాష్ట్ర మంత్రి, బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సోమవారం మంత్రి వేముల భీమ్గల్లో నామ�
వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్లాల్ గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ శ్రేణులు దూసుకుపోతున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభి�
కేసీఆర్ అంటే ఆపన్నులకు ఒక నమ్మకం. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు కేసీఆర్ పెద్దదిక్కు. ఆసరా పథకం ద్వారా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, కల్లు గీత కార్మికుల్లో కొండంత ధైర్యం నిం�
‘ రెండు పర్యాయాలు సూర్యాపేట ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం. కారు గుర్తుకు వేసిన ఓటు ఎన్నో అభివృద్ధి పనులు చేసి పెట్టింది. మరింత అభివృద్ధి కోసం మరోసారి ఆశీర్వదించండి.. మీ సేవకుడిగా పనిచేస్తా’ అని రాష�
ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకెళ్తున్నది. ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థుల ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థులకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరిన కార్యకర్తలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి సూచించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంల�
ఏ ఆదెరువు లేని పేదలకు సీఎం కేసీఆర్ పెద్దదిక్కుగా మారారు. వారి బతుకుల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఆసరా పింఛన్లు ఇచ్చి భరోసా నింపుతున్నారు. ప్రతి నెలా వారి బ్యాంకు అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారు.
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గులాబీ బాస్, సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించి దాదాపు 74 రోజులు అవుతున్నది. అప్పటి నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉంటూ అభివృద్ధి,
Minister Niranjan Reddy | ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్(CM KCR) హయాంలో కులవృత్తులకు ప్రోత్సాహం కల్పించాడని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి(Minister Niranjan Reddy) తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఆదివారం వడ్డెర, గౌడ �
బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలకు అందని విధంగా దూసుకుపోతున్నారు. ఎక్కడ చూసినా జనం నీరాజనం పడుతున్నారు. ఒక పక్క నామినేషన్ల పర్వం ప్రారంభమైనప్పటికీ కొన్ని పార్టీ�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎప్పుడూ లేని చెత్త రాజకీయం.. థర్డ్ క్లాస్ రాజకీయం చేస్తున్నారని ప్రభుత్వ విప్, చెన్నూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సు మన్ అన్నారు. మంచోైళ్లెన జిల్లా ప్రజలను గడ్డ
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి దారిదీపమైందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అద్భుత పురోగతి సాధించిందని తెలిపారు.