సీఎం కేసీఆర్ సారథ్యం లోని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి గడపకు చేరాయని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సతీమణి స్వాతిరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని 17వ వార్డులో ఆమె స్థానిక నాయ
సీఎం కేసీఆర్తోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి కుమారుడు చిట్టెం చాణిక్యారెడ్డి అన్నారు. గురువారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి అధ్వర్యంలో మం డలంలోని వర్కుర్, నేరడగ
బీఆర్ఎస్ మరోసారి ఘన విజయం సాధించాలంటే కార్యకర్తలు ప్రతి వెళ్లాలని పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. నియోజకవర్గ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ 100 ఓట్ల
మున్సిపల్ పరిధిలోని ఇంటింటికీ తిరిగి గడిచిన తొమ్మిదిన్నర ఏండ్లల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లడగాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వ�
అభివృద్ధిని చూసి మరోసారి తనను ఆశీర్వదించాలని బీఆర్ఎస్ దేవరకొండ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ కోరారు. గురువారం నేరేడుగొమ్ము మండలంలోని కాచరాజుపల్లి, బుగ్గతండా, వైజాగ్కాలనీ,
ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆర్మూర్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శుక్రవారం ఆర్మూర్కు రానున్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆలూర్ బైప�
బాల్కొండ నియోజకవర్గ రైతులు గతంలో నీళ్లు, కరెంటు కోసం ఎన్నో తిప్పలు పడ్డారని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ప్రశాంత్రెడ్డి గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ సహకారంతో ఎస్సారెస్పీ పునర్జీవం, ఎత్తిపోతల పథకాలు, వాగ�
బీఆర్ఎస్తోనే ఆదివాసీ, గిరిజనులకు ప్రత్యేక గుర్తింపుతో పాటు గ్రామాల అభివృద్ధి జరిగిందని జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, ఎంపీపీ సురకుంటి మంజులాశ్రీధర్ రెడ్డి అన్నారు. మండలంలోని అంబుగాం, లింగూడ,
‘ఉన్నత ఉద్యోగాన్ని వదిలి బీజేపీలో చేరిన.. పదకొండేళ్లుగా పార్టీ బలోపేతం కోసం ఎంతో కష్టపడ్డ.. సర్వేల ఆధారంగా టికెట్ ఇస్తామని చెప్పి పార్టీ జాతీయ నాయకులు నన్ను మోసం చేసిన్రు. సర్వేలన్నీ నాకే అనుకూలంగా వచ్చ�
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను గత పదేండ్లలో ఎంతో అభివృద్ధి చేశానని, మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని షాద్నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలంలోని చౌలపల్లి, బొద�
జిల్లా కేంద్రంలోని 20వ వార్డు మర్లులో బుధవారం వార్డు కౌన్సిలర్ అనంతరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, మహబూబ్నగర్లో మంత్
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక బీఆర్ఎస్ అమలు చేయనున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు గడపగడపకూ బీఆర్ఎస్ మ్యానిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో
ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా శక్తివంచన లేకుండా ఐదేళ్లు మీకు సేవ చేస్తూ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశానని హుస్నాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ �
రాష్ట్రంలో సంక్షేమ పాలన బీఆర్ఎస్కే సాధ్యమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటుకాలపల్లికి చెందిన 15 కుటుంబాలు ప�