ఎన్నికల ప్రచారంలో ముందువరుసలో ఉన్న బీఆర్ఎస్.. గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్నది. చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ గెలిపిస్తే చేయబోయే పనులను ‘మ్యానిఫెస్టో’ ద్వారా వివరిస్తూ ప్రజలకు చేరువవుతున�
కేసీఆర్ పాలనలో తెలంగాణ నంబర్వన్ స్థానంలో ఉన్నదని, కొట్లాడి సాధించుకున్న రాష్ట్రం నేడు దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ను నమ్మితే కర్ణాటక దుస్థితే ఎదురవుతుందని ముథోల్ బీఆర్ఎస్ అభ్యర్థి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీ. విఠల్ రెడ్డి శనివారం మరోసారి కుంటాల మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం కోసం కుటుంబ పరివారం జనంలోకి వెళ్తున్నది. ఉమ్మడి గడ్డపై మళ్లీ గులాబీ జెండాను ఎగురవేసేందుకు సమాయాత్తమైంది. ఏదేమైనా మరోసారి సత్తాచాటేందుకు ఎన్నికల సమరాంగణంలోకి దూకింది.
అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను బీఆర్ఎస్ సైనికులు గడపగడపకూ తీసుకెళ్లి ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని, కష్టపడితే 90 శాతం ఓట్లు కారు గుర్తుక�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపించి.. జడ్చర్ల ఎమ్మెల్యేగా మరోసారి లక్ష్మారెడ్డిని గెలిపించండంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం చేపట్టారు.
గుర్తుల గుర్తుంచుకో.. కారును గుర్తుంచుకో.. అంటూ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థుల జైత్రయాత్ర జోరుగా సాగుతున్నది. నగరంలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఇంటింటి ప్రచారం.. పాదయాత్రలు చేపడుతూనే.., మ�
“ఔర్ ఏక్ దక్కా.. కేసీఆర్ పక్కా.. ఈ నినాదంతో ముందుకెళ్లి మరోసారి బీఆర్ఎస్ను గెలిపించుకోవాలి. గతంలో ఇక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ వచ్చాక మ�
అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, అభివృద్ధి చేసే బీఆర్ఎస్కు మరోసారి పట్టం కట్టాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం �
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తున్నారని, మరోసారి బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని మంత్రి, నిర్మల్ ఎమెల్యే అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని బంగల్�
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో దేవరకొండ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తే నిత్యం అందుబాటులో ఉండి మరింత అభివృద్ధి చేస్తానని దేవరకొండ ఎమ�
స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యే భట్టివిక్రమార్క అందుబాటులో ఉండే పరిస్థితి లేదు, ఆయన హైదరాబాద్, ఢిల్లీకే పరిమితమవుతున్నాడు. ఈ ఎన్నికల్లో ఆశీర్వదించండి మీకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ నియోజకవర్గాన్ని అభి�
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆశీస్సులతో జనగామ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి, ఎమ్మెల్సీ పల్లా రాజే�
Minister Indrakaran Reddy | ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పరిపాలన కోనసాగిస్తున్నారని, ప్రజా, రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు కావాలంటే మరోసారి బీఆర్ఎస్ ను ఆశీర్వదించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్