తెలంగాణ ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ పార్టీ రెండుసార్లు అధికారం చేపట్టి రాష్ర్టాన్ని ప్రగతిపథంలో తీసుకువెళ్తున్నది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలు ప్రజలకు ఆసరాగా నిలుస్తున్నాయి. ఒకరకంగా ఇవి దేశా
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రపంచరాజకీయ చరిత్రలోనే ఇప్పటివరకు రానటువంటిదని, సూపర్డూపర్ మ్యానిఫెస్టో అని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మోర్తాడ్ మండల కేంద�
దశాబ్దాల పాటు కరువు ఏలిన తెలంగాణను అన్నపూర్ణగా మార్చేందుకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుబంధు అమలు చేస్తున్నదని దాన్ని 16వేలకు పెంచి తీరుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు స్పష్టం చేశారు.
ఈ సారి తండా వాసులమంతా కారు గుర్తుకే ఓటు వేస్తామని వేరే పార్టీలకు అవకాశం ఇవ్వబోమని మెదన్పూర్ తండా వాసులు ముక్తకంఠంతో ప్రతిజ్ఞ చేశారు. సూర్యపూర్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్ ఎమ్మ
బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. భారీ ర్యాలీలు, కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు, సభలు నిర్వహిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పార్టీ శ్రేణులు గడపగడపకూ వెళ్లి అభ్యర్థుల తరఫున ఓట్ల�
సకల జనుల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ముథోల్ ఎమ్మెల్యే, పార్టీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. కుంటాల మండలంలో గురువారం ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
‘స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ అనేక పథకాలు అమలు చేసి తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపింది. ఇప్పుడు కొత్తగా ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాలు వణికిపోతున్నాయి. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంట�
గత ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గ ప్రజలు తనను నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించారు. నల్లగొండ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దా.. నియోజ కవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టా.
‘కాంగ్రెస్కు ఓటేస్తే రాష్ట్రంలో కటిక చీకట్లు నిండుతాయి..ఆ పార్టీ ఆరు గ్యారెంటీలను నమ్మితే అధోగతి పాలు కావడం ఖాయం’ అని పెద్దపల్లి జడ్పీ చైర్మన్, మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ హెచ్చ�
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఇచ్చిన భరోసా అని, మన అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్
వచ్చేది మన ప్రభుత్వమేనని, రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసని, చావునోట్లో తలపెట్టి తెలంగాణ కొట్లాడి తెచ్చానని, ఈ ఎన్నికల్లో ప్రజలు పోరాటం చేయాలని, ఈ ఎన్నికల్లో ఏమన్నైతే తెలంగాణ కుక్కలు చింపిన వి�
సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని ఎంపీటీసీ తిరుపతయ్య, సర్పంచ్ శ్యాంసుందర్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామల్లో ఎమ్�
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ విడుదల చేసిన మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాలకు మైండ్బ్లాంక్ అయ్యిందని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణం సమీపంలో ఏర్పాటు చేసిన ముఖ్
పాలమూరు జిల్లాలో గులాబీ బాస్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పర్యటించనున్నారు. అచ్చంపేట, వనపర్తి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో గురువారం సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. అ�
‘నియోజకవర్గ ప్రజలే నా బలం.. నా బలగం.., ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించండి.. మరింత అభివృద్ధి చేస్తా..’ అని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మండల కేంద్రంలోని జీషాన్ గార్డెన్స్లో బుధవారం నిర్వహించిన