ప్రజా ఆశీర్వాదం బలంగా ఉండడంతో రానున్న ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తానని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్నగర్ మున్సిపాలిటీలోని పాలకొండ నుంచి �
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో రాజకీయ సంక్షోభంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి ఇంటికీ చేరాయని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నా�
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. పల్లెలు, పట్టణాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నది. జిల్లాకో మెడికల్ కళాశాలను �
సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న నల్లగొండలో తాను ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా కృషి చేస్తున్నానని, హామీలు పూర్తిస్థాయిలో అమలు చేసి నల్లగొండను సుందరంగా తీర్చి దిద్దేందుకు తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని నల
తెలంగాణలో జరుగబోయే ఎన్నికల్లో గెలిచేది మనమే.. ఇంకా అక్కడక్కడా మిగిలిన పనులు పూర్తి చేసేది కూడా మనమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
ఎన్నికల సంగ్రామంలో బీఆర్ఎస్ పార్టీ విపక్షాలకు అందనంత స్పీడ్తో దూసుకుపోతున్నది. ఆ పార్టీ అభ్యర్థులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలతో మమేమకమవుతున్నారు.
ఇంటింటికీ సంక్షేమ పథకాలను అందిస్తూ, సామాన్య ప్రజలకు అండగా నిలుస్తున్నామని, పదేళ్లలోనే అన్ని రంగాల్లో గణనీయ పురోగతిని సాధించామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు.
నాయకులు, కార్యకర్తల మధ్య ఎలాంటి విభేదాలు ఉండొద్దని, చిన్నచిన్న మనస్పర్థలున్నా వాటిని వీడి పార్టీ గెలుపు కోసం సమన్వయంతో పనిచేద్దామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కార్యకర్తలక�
బీఆర్ఎస్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోను గడగడపకు తీసుకెళ్లాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. బుధవారం జవహర్నగర్, తూంకుంట మున్సిపాలిటీ ముఖ్య క�
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు హామీలు నీటిమూటలేనని, వారికి మాటలు తప్ప చేతలు తెలియవని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సోమవారం విజయదశమిని పురస్కరించుకుని మండలంలోని రామానగరంలో బీఆర్ఎస్ ప్రకటిం�
కారు.. ప్రచార జోరు సాగిస్తోంది. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పదికి పది స్థానాలు దక్కించుకునేందుకు వ్యూహంతో ముందుకెళ్తోంది. సీఎం కేసీఆర్ పది నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించడంతో వారంతా ప్రభుత
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో బీఆర్ఎస్ ప్రచారం మరింత వేగం పెంచేలా బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రణాళికను సిద్ధం చేశారు. బుధవారం నుంచి ఇంటింటికీ బీఆర్ఎస్ మ్యానిఫెస్టో వెళ్లేలా ప్రణాళికలు రూపొందించారు.
బీఆర్ఎస్ పాలనతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సోమవారం విజయదశమి సందర్భంగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షే
స్వతంత్ర భారతావనిలో ఏ నాయకుడు ఊహించని, సాహసం చేయని పథకం ఏదైనా ఉందంటే అది ‘రైతుబంధు’గా చెప్పొచ్చు. సువిశాల భాతరదేశంలో తెలంగాణ రాష్ట్రం మినహా ఏ రాష్ట్రం అమలు చేయని స్కీం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ము�