సమాజంలో సగభాగమైన మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. వివిధ రంగాల్లో రిజర్వేషన్లను అమలు చేస్తూ వారి ప్రగతికి బాటలు వేస్తున్నది.
నిజాం హయాంలో ప్రారంభమైన చెక్కర కర్మాగారాన్ని చంద్రబాబు అమ్ముతుంటే ప్రధాన ప్రతిపక్షం హోదాలో ఉండి చోద్యం చూసింది కాంగ్రెస్సేనని నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
మానవీయ కోణంలో అనేక సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు అసహాయుల వైపు నిలిచారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆసరా పింఛన్లను గరిష్ఠ మొత్తంలో అందిస్తున్న బీఆర్ఎస్ సర్కారు మూడోసా
ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ విజయం ఖాయమని బీఆర్ఎస్ హుస్నాబాద్ అభ్యర్థి వొడితెల సతీశ్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం అక్కన్నపేట మండలంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడార
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజలు స్వాగతిస్తున్నారని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి సతీమణి స్వాతిరెడ్డి అన్నారు. శనివారం ఆమె పట్టణంలోని 6వ వార్డులోని బీసీ కాలనీ, బాపూన�
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఎన్నికల మ్యానిపెస్టోపై శనివారం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సతీమణి ఆల మంజుల విస్తృత ప్రచారం నిర్వహించారు. మండలంలోని ఈదులబాయితండా, కానాయపల్లితండా, సంకిరెడ్డిపల్లితండాల�
కేవలం రూ.400లకు వంట గ్యాస్ను అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇటీవల బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో మహిళలకు ఈ శుభవార్తను అందించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో వంటింటి కష్టాలతోపాటు.. ఆర్థికంగా గట్టెక్క�
ఎల్లవేళలా ప్రజల మధ్య ఉండి సేవ చేసే నాయకుడు కావాలో.. టూరిస్టు నేతలు కావాలో ప్రజలే తేల్చుకోవాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ సూచించారు. స్థానిక గునుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించ�
బీఆర్ఎస్ పార్టీతోనే సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం సాధ్య మవుతుందని, పార్టీ మ్యానిఫెస్టోకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నట్లు ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని మిర్యాల గ్రామంల
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ రూపొందించిన మ్యానిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగనుందని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నకిరేకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్�
కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంతో పాటు, 60ఏండ్ల పాలనలో కరెంట్ కష్టాలు, ప్రజల బాధలు ఎలా ఉండేవో నేటి తరానికి వివరించాలని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్
కాంగ్రెస్ రంగులు మారుస్తూ రాజకీయం చేస్తున్నది. రాష్ర్టానికో మ్యానిఫెస్టో ప్రకటించి, ప్రజలను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నది. కర్ణాటకలో ఇచ్చిన ఐదు హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఇప్పుడు రాహుల్ గ�
ప్రజా శ్రేయస్సే పరమావధిగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది. ప్రజలు బాగుండాలన్న సదుద్దేశంతో సంక్షేమానికి పెద్దపీట వేసింది. పొద్దున్న లేచింది మొదలు చెట్లు, పుట్టలు, పొలాల్లో తిరిగే రైతన్నలకు ధైర్యమిచ్చ