2001-2002 కేంద్ర ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు నూతన పింఛన్ అమలు చేయబోతున్నట్టు ప్రకటించింది. అప్పటికే నూతన పింఛన్ విధానం రూపకల్పనపై బీకే భట్టాచార్య కమిటీని నియమించిం�
ప్రజలకు మేలుచేసే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని మెదక్ పార్లమెంట్ సభ్యుడు, బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నార్సింగి మండలం వల్లూర్ గ్రామస్తులతో ఆత్మీయ సమ్మ�
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 30న సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లా నారాయణ్ఖేడ్లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనున్నారు. ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోకు ప్రజలు సంపూర్ణ మద్దతు తెలియజేయడంతోపాట�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది. ప్రజాఆశీర్వాదం కోరుతూ నిర్వహించిన కేసీఆర్ సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో కార్యకర్తల్లో నయాజోష్ నింపింది. రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తల�
తనకు ఎమ్మెల్యేగా ఒక్కసారి అవకాశం ఇవ్వాలని, మీ కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటానని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి హామీ ఇచ్చారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, �
వచ్చే ఎన్నికల్లో తనను మరోసారి దీవించి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని ఆర్నకొండ, రాగంపేట, పెద్దకుర�
ప్రజా సంక్షేమానికి దేశంలోని ఏ రాష్ట్రంలోలేని పథకాలను తెలంగాణ ప్రభు త్వం ప్రవేశపెట్టిందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. బుధవారం హవేళీఘనపూర్ కాంగ్రె స్, బీజేపీల నాయకులు ఎమ్మెల్యే సమ�
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పదేపదే అబద్ధాలను చెప్తూ వాటినే నిజాలుగా నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆయనది కేవలం గోబెల్స్ ప్రచారమేనని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు.
కరీంనగర్ అభివృద్ధి ఒక్కటే గంగుల కమలాకర్ను గెలిపిస్తుందని, ఆయన గెలుపు ఖాయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. చెప్పిన పనులు చేశామని, చెప్పనివి కూడా చ�
జహీరాబాద్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని రాష్ర్ట ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీర్ హరీశ్రావు తెలిపారు.