బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. బుధవారం వివిధ గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో గులాబీ పార్టీలో చేరారు. దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామంలో పలువురు బీజేపీకి గుడ్బై చెప్పారు. మిరుదొడ్డి మండలం అల్�
శాసనసభ ఎన్నికల సందర్భంగా ముందస్తు భద్రత చర్యలో భాగంగా పొరుగు రాష్ర్టాల నుంచి తెలంగాణలోకి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని సంగారెడ్డి ఎన్నికల అధికారి, కలెక్టర్ శరత్, ఎస్పీ చెన్నూరి రూపేశ్ అ�
గజ్వేల్లో కేసీఆర్కు లక్షన్నర ఓట్ల మెజార్టీ అందించడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషిచేయాలని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఖరారు కావడంతో పాటు బీ ఫాంలు తీసుకోవడంతో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ తమను ఆశీర్వదించి, భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వారికి
అమీన్పూర్ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి రూ.200 కోట్లతో అభివృద్ధి చేసినట్లు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తెలిపారు. బుధవారం అమీన్పూర్ మున్సిపాలిటీలోని కేఎస్సార్ కాలనీలో బీఆర్ఎస్ ఎన్�
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మహేశ్వరం నియోజకవర్గంలో ప్రతి గడపకూ అందుతున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడలో బుధవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. తుక్కుగ�
Minister Niranjan Reddy | మాది పేదల ప్రభుత్వం. సామాన్యులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy) అన్నారు. జిల్లా కేంద్రంలోని 3వ వార్డు పోచమ్మగుడి కాలనీలో వార�
బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను కాపీ కొట్టి కాంగ్రెస్ పార్టీ వాటినే తమ ఆరు గ్యారంటీ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నదని రాష్ట్రరవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్లో మ�
ఎన్నికల ప్రచారంలో దూసుకువెళ్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజలు అడుగడుగునా నీరాజనం పడుతున్నారు. ప్రతి ఒక్కరినీ అప్యాయంగా పలకరిస్తూ..ఓటు అభ్యర్థిస్తూ ముందుకు వెళ్తున్న అభ్యర్థులకు వాడవాడలా జనం బ్రహ్మ
అప్పటివరకు కుటుంబ పెద్దగా.. ఇంటికి ఆదెరువుగా ధైర్యమిచ్చిన వ్యక్తి చనిపోతే ఆ బాధ వర్ణనాతీతం. ఓ వైపు మనిషి దూరమైన దుఃఖం... మరోవైపు అప్పటివరకు బాధ్యతలు మోసిన వ్యక్తి లేకపోవడంతో చుట్టుముట్టే ఆర్థి సమస్యలు. వా�
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో సంక్షేమానికి పెద్ద పీట వేసిందని పార్టీ రాష్ట్ర నాయకుడు కోటపాటి నర్సింహానాయుడు అన్నారు. మంగళవారం ఆయన కమ్మర్పల్లి మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు రేగుంట దేవేందర్,
బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేదల సంక్షేమానికి పెద్దపీట వేసింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొచ్చింది. బీఆర్ఎ�
ఇటు ఆరోగ్య బీమా.. అటు సిలిండర్ సబ్సిడీతో ధీమా పెరిగింది. గ్యాస్ అనే గుదిబండ భారం దిగింది.. సబ్సిడీ సిలిండర్ సంతోషం తెచ్చింది.. సంసారాన్ని నెట్టుకురావడంలో మహిళలకు సగం భారం తీరినట్లేనని సకల జనులు బీఆర్ఎ�
దురాశాపరుల సుదీర్ఘ కాలపు ముట్టడికి విలవిలలాడిన తెలంగాణ, గడిచిన పదేండ్లలో గడియారం ముల్లులా అభివృద్ధి చుట్టూ తిరిగింది. పడిపోతే చూడాలని, మేము ముందే చెప్పామని వాగాలని ఎదురుచూసిన కబోదులందరి దిమ్మతిరిగే ప్
విద్య, ఉద్యోగం, ఉపాధి, వ్యాపార అవసరాల నిమిత్తం ఏపీకి చెందిన లక్షలాది మంది తెలంగాణ రాష్ట్రంలో అనేక దశాబ్దాల కిందట స్థిరపడ్డారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోనే ఇరవై లక్షలకు పైగా జనాభా ఉన్