సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతున్నదని, కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారంటీలు బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోతో కొట్టుకు�
సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రకటనలు వెలువడిన నాటి నుంచి ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ప్రజలు �
సీఎం కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో సకల జనులకు మేలు చేసేలా ఉన్నదని తెలంగాణ రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ నందికంటి శ్రీధర్ అన్నారు. మంగళవారం గౌతంనగర్ డివిజన్ పరిధిలోని
తెలంగాణ ప్రజలకు గత పదేళ్లుగా సుస్థిరమైన పాలన అందిస్తూ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్ను మించిన గ్యారంటీ మరేదీ లేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
ఎన్నికలొచ్చినయి ప్రజలు ఆగం కావొద్దు.. పని చేసింది ఎవలు.. మోసం చేసింది ఎవలని ఆలోచించి ఓటెయ్యాలె.. రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంలో మూడోసారి బీఆర్ఎస్దే విజయమని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి �
బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, బూత్ స్థాయి కమిటీ మెంబర్లు నియోజకవర్గంలోని ప్రతి ఓటరును కలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించాలని తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు �
సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో తెలంగాణ భవితకు భరోసాను ఇచ్చేలా ఉందని అంబర్పేట బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్అంబర్పేట డివిజన్ ఎన్నికల కార్యాలయా�
అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధరలు తగ్గినా.. కేంద్రం పట్టించుకోకుండా అడ్డగోలుగా వంట గ్యాస్ ధర పెంచుతోంది. ఫలితంగా కట్టెల పొయ్యి పెట్టుకునే పరిస్థితి దాపురించింది.
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేటలోని పలు వార్డులకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు మ�
సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై అన్నివర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. పేదల అభ్యున్నతి, సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని పథకాలను ఇప్పటికే అమలు చేస్తుండగా, వాటిని విస్తృత పరచడ�
MLA Gandra | బీఆర్ఎస్ది ఆచరణ యోగ్యమైన మేనిఫెస్టో, కార్యకర్తలు మేనిఫెస్టోలోని పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మంగళవారం చిట్యాల మండల కేంద్రంలో ఎన్నికల ప�
‘మందికి పుట్టిన బిడ్డను మన బిడ్డే అని ముద్దుపెకున్నడట ఒకడు’ అని సీఎం కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్య.. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేస్తున్న వాదనకు అచ్చుగుద్దినట్టు సరిపోతుందని రాజకీయ విశ్ల
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో చూసి బీజేపీ, కాంగ్రెస్ల మైండ్ బ్లాంక్ అయ్యిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘బీజేపీ, కాంగ్రెస్ బాస్లు ఢిల్లీ లో ఉంటారు.