సబ్బండ వ ర్గాల సంక్షేమమే తమ లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. సోమవారం దేవరకద్ర పట్టణం లో ఎమ్మెల్యే ఆల విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యాన�
రాష్ట్రంలో సంపద పెంచి.. అన్ని వర్గాల ప్రజలందరికీ పంచాలన్నదే బీఆర్ఎస్ సర్కారు ధ్యేయమని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. జడ్చర్లలోని చంద్రాగార్డెన్స్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావే�
తెలంగాణ విముక్తి ప్రదాతే బంగారు భవితకు బాటలు వేసిన నవయుగ నిర్మాత కావడం ఓ చారిత్రక విశేషం. సకల జనులనూ ఒక్కటిచేసి రాష్ట్ర సాధన ఉద్యమం నడిపిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నివర్గాల ప్రజల సంక్�
సంపద పెంచి.. పేదలకు పంచడమే బీఆర్ఎస్ సర్కారు విధానమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. పదేండ్ల పాలనలో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పాలసీలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమ�
సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోపై సబ్బండ వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా నాడి తెలిసిన కేసీఆర్.. ఓటు కోసం కాకుండా ప్రజా శ్రేయస్సు కోసం అమలయ్యే హామీలతో మ్యానిఫెస్టో రూపొందించారంటూ �
బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేయడంతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే బీఆర్ఎస్ అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీ-ఫామ్లు అందించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నా�
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టో జోర్దార్గా ఉంది. జన రంజకంగా, సకల జనుల ఆమోదయోగ్యంగా రూపొందించారు. హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా అన్ని కులాలు, వర్గాలు, మతాలకు సమ ప్రాధాన్యం �
సకల జనుల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ మూడోసారి మ్యానిఫెస్టోను ప్రకటించింది. మిగిలిన రాజకీయ పార్టీల కన్నా ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్ తాజాగా సబ్బండవర్గాలకు మేలు చేసే విధంగా �
తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మేనిఫెస్టో ప్రకటించడం పట్ల సత్తుపల్లిలో బీఆర్ఎస్ నాయకులు రింగ్సెంటర్లో సంబురాలు జరుపుకున్నారు. పటాకులు కాల్చుతూ మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందం వ్యక్�
రాజకీయ పార్టీలకు ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలే కీలకం. ఆయా పార్టీలు విడుదల చేసే మ్యానిఫెస్టోలే ప్రధానం. కానీ ఓట్లడిగేటప్పుడు వందల కొద్దీ హామీలివ్వడం, తీరా ఆ ఓట్లతో గెలిచి ఆ హామీలను పక్కనపెట్టే పాడు సంస్కృత�
‘అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోకు రూపకల్పన చేశారు. అన్నివర్గాలకు అగ్రతాంబూలమిచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రకటించారు. ప్రజా సం�
ప్రజాసంక్షేమమే ప్రధాన లక్ష్యంగా అన్నివర్గాలకు సముచితమైన సుపరిపాలనను అందించే సత్తా సీఎం కేసీఆర్తోనే సాధ్యమౌతుందని ప్రజలు నిర్ణయించారని, మరోసారి రాష్ట్రంలో హ్యట్రిక్ విజయం బీఆర్ఎస్ సాధిస్తుందని �