శాసన సభ ఎన్నికల బరిలో పోటీచేస్తున్న జహీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మండలంలోని స్వయంభూవుడిగా వెలిసిన సిద్ధివినాయక ఆలయంలో సోమవారం ప్రజా
సకల జనుల హితమే లక్ష్యంగా రూపొందిన బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ప్రజా సంక్షేమమే పరమావధిగా సీఎం కేసీఆర్ ప్రకటించిన వరాల జల్లుపై అన్ని వర్గాల్లో ఆనందం వెల్లువెత్తు�
పటాన్చెరు నియోజకవర్గంలో రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టోకు తోడుగా నవరత్న మ్యానిపెస్టోను ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి ప్రకటించారు. సోమవారం పటాన్చెరు పట్టణంలోని జీఎమ్మార్ కన్వె
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోతో ప్రతిపక్షాల దిమ్మతిరుగుతున్నదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలో సోమవారం నిర్వహించిన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశా
సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మేనిఫెస్టో మానవీయ కోణంలో ఉందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. బూరుగుపల్లిలో సోమవారం ఏర్పటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు తొమ్మిదేండ్ల క్రితం ఆరోగ్యశ్రీ చికిత్స పరిమితి కేవలం రూ.2 లక్షలు మాత్రమే ఉన్న విషయం విదితమే. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మొత్తాన్ని రూ.5 లక్షలకు పెంచార�
సీఎం కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టో సకల జనులకు మేలు చేసేలా ఉన్నదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని తయారు చేశారని తెలిపారు.
ఎమ్మెల్యేగా మరోసారి అవకాశం ఇవ్వాలని, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అందోల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ అన్నారు. సోమవారం అందోల్లో పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించారు
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను చూసి ప్రతిపక్ష పార్టీల నాయకులకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు.
బీఆర్ఎస్తోనే మిర్యాలగూడ నియోజకవర్గం పూర్తిస్థాయిలో అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. సోమవారం మండలంలోని ఆమనగల్లులో పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసి ప్రచా�
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకు అభివృద్ధి, సంక్షేమ రంగాలు రెండు కండ్ల లాంటివని.. సమాజంలో 85 శాతం ఉన్న పేదలకు సంక్షేమ పథకాలు అవసరమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశ�
సీఎం కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్తో కాంగ్రెస్, బీజేపీలకు మైండ్ బ్లాక్ అయిందని.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతున్నదని.. అందరి ఆశీస్సులతో తాను మళ్లీ గెలిచి హ్యాట్రిక్ సృష్టించబోతున
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆదివారం నాడు విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రముఖంగా కనిపించేది మానవాభివృద్ధికి పెద్దపీట వేయడం. రాష్ట్ర ఆర్థికాభివృద్ధితో పాటు మానవాభివృద్ధి సమాంతరంగా
‘వలస పాలకుల పాలనలో ప్రజలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నారు. మధిర నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన భట్టి విక్రమార్క ప్రజల బాగోగులను పట్టించుకోలేదు. కానీ.. లింగాల కమల్రాజు ఒకవైపు జడ్పీ చైర్మన్గా బాధ్యతలు నిర్�