అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న రాష్ట్ర సర్కారు, ఇటీవల విడుదల చేసిన మ్యానిఫెస్టోలో మరో విప్లవాత్మక హామీనిచ్చింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే తెల్ల రేషన్కార్డులున్న కుటుంబ�
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో కు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తుండడం తో ప్రజలు బీఆర్ఎస్ను �
సీఎం కేసీఆర్తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పేదలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ అండగా ఉంటున్నారని తెలిపారు. ప్రతిప�
కామారెడ్డి నియోజకవర్గం నుంచి కేసీఆర్ పోటీ చేస్తుండడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా మరోసారి కేసీఆర్ను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని గంగారం ఉప సర్పంచ్ మేడి తిరుపతి 24 గంటలు గడవకముందే సొంతగూటికి చేరుకున్నారు. బుధవారం ఉదయం కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆయన, రాత్రి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి సమక్షంలో బీఆర�
కేసీఆర్ సార్ అనుకున్నడంటే ఎన్ని కష్టాలొచ్చినా అమలు చేసి తీరుతడు. ఇప్పటి వరకు ఎన్ని పథకాలు చూసినం. కొన్ని చెప్పని పథకాలు కూడా చేసి చూపించిండు. చెప్పినవి కూడా చేసిండు. ఇపుడు కేసీఆర్ బీమా పథకం అమలు చేయడం �
బీఆర్ఎస్ గెలిస్తేనే అభివృద్ధి నిరంతర కొనసాగుతుందని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. స్థానిక విజయ ఫంక్షన్ హాల్లో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ మండల ముఖ్య కార్యకర్తల సమీక్షా సమావేశ
రాష్ట్రంలో బీఆర్ఎస్తోనే సంక్షేమ పాలన సాధ్యమని, కాంగ్రెస్కు ఓటు వేస్తే అభివృద్ధి కుంటుపడుతుందని జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. తరిగొప్పుల మండలం సోలిపురం, పోతా�
బీఆర్ఎస్ పార్టీకి ఊరూరా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గులాబీ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇతర పార్టీల వారి�
ప్రజా శ్రేయస్సును కోరే బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైన మ్యానిఫెస్టోను రూపొందించింది. రాష్ట్రం రాక ముందు ఒక్కో వ్యక్తికి నాలుగు కిలోల బియ్యమే ఇచ్చేవారు. అవి దొడ్డు బియ్యం.. నూకలు కలిసినవి, మెరిగలు, మట్టి పెడ్�
దుమ్మగూడెం మండలవాసి, పేదల వైద్యుడిగా సుపరిచితుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం వెంకట్రావు ప్రజలు ఆశీర్వదించి వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ఎమ్మెల్సీ, పార్టీ భద్రాచలం నియోజకవర్గ ఎన్నికల ఇన్చ�
తొమ్మిదిన్నర ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే రానున్న ఎన్నికల్లో హైదరాబాద్ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, జూబ్లీహిల�
Minister Indrakaran Reddy | సీఎం కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమని, మూడవ సారి బీఆర్ఎస్కే పట్టం కట్టాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran Reddy) అన్నారు. ఎన్ని�