ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. గులాబీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. నోటిఫికేషన్ రాక ముందు నుంచే బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
ఆరుగాలం కష్టపడే అన్నదాత కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. గతంలో సాగు పనులు ప్రారంభం నుంచి పంట చేతికొచ్చేదాక పెట్టుబడులు తడిసిమోపెడై అన్నదాత అప్పుల సుడిగుండంలో చిక్కుకుని ఆగమయ్యేవా�
బీఆర్ఎస్ సర్కారు ప్రజా సంక్షేమం కోసం ఎన్నో రకాల పథకాలను అమలుచేస్తున్నది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూనే.. కొత్త వాటికి శ్రీకారం చుడుతున్నది.
సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టో ప్రకటన తర్వాత ప్రజల్లో బీఆర్ఎస్ గ్రాఫ్ మరింత పెరిగింది. భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)ది సర్వజన మ్యానిఫెస్టో అని ‘తెలంగాణ ఇంటెన్షన్' సంస్థ సర్వేలో తేలింది. రాష్ట్రంలోని ర�
సీఎం కేసీఆర్ అమ లు చేస్తున్న సంక్షేమపథకాలు, బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 14 ఏండ్లపాటు ఉద్యమించి, కేంద్రంతో కొట్లాడి సాధించుకొన్న తెలంగాణను ఈ పదేండ్లలో సాగు, తాగునీరు, మౌలిక వసతులు, సబ్బండ వర్గాల అభివృద్ధి, యువతకు ఉద్యోగావకాశాలు, దేశంలోనే మిన్�
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) తెలంగాణ (Telangana) అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) ఖచ్చితంగా 100 సీట్లు గెలవడం ఖాయమని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కువైట్ (BRS NRI Kuwait) అధ్యక్షురాలు అభి
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. పేదలు, సామాన్యుల బాధలు తెలిసిన సీఎం కేసీఆర్ అద్భుత పథకానికి రూపకల్పన చేశారు.పేదలపై మోదీ సర్కారు సిలిండర్ బండభారం మోపితే.. గులాబీ పార్టీ బాస్�
“రైతన్నలకు అండగా ఉండడానికి రైతుబీమా పథకాన్ని తీసుకొచ్చాం. ఈ పథకం కింద లక్షకు పైబడిన కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున అందించాం. బాధిత కుటుంబాలకు ఇప్పటివరకు రూ.5 వేల కోట్ల వరకు ఇచ్చాం. నేత, గీత కార్మికులకుకూడా బ�
కాంగ్రెస్ మాయమాటలు నమ్మి ఆగం కావొద్దని జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంజయ్కుమార్ సూచించారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు, పార్టీ మ్యానిఫెస్టోకు ఆకర్షితులై ప్రజలు, వి�
ఏకారణం చేతనైనా కుటుంబంలో ఎవరైనా ‘దూరమైతే’ ఆ ఇంటిని ఆదుకునేందుకు బీఆర్ఎస్ అమలు చేస్తామంటున్న ‘కేసీఆర్ బీమా’పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఈ పథకం వర్తింపజే�
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే దేవరకొండ నియోజకవర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందని, రాబోయే ఎన్నికల్లో దేవరకొండ ఖిలాపై మరోమారు గులాబీ జెండా ఎగురడం ఖాయమని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
కేసీఆర్ అంటే ఆసరా పెన్షన్దారులకు ఒక నమ్మకం.. విశ్వాసం. తెలంగాణ సాధించి, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు పెంచి అమలు చేయడంతో ఆ నమ్మకం మరింత బలపడింది.