హుజూర్నగర్ నియోజకవర్గంలో తన గెలుపు ఖాయమని, మెజార్టీనే లక్ష్యమని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. పట్టణంలో బీఆర్ఎస్ ఎన్నికల కార్యాలయాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ని�
కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే మన బతుకులు చీకటేనని, మళ్లీ పాత కష్టాలే చూడాల్సి వస్తుందని బీఆర్ఎస్ బాల్కొండ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి ప్రశాంత్రెడ్డి అన్నారు. ఆ పార్టీలు పాలిస్తున్న ఏ రాష్ట్రంలోనూ తెలం�
సత్తుపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య కర్రాలపాడు, బ్రహ్మాలకుంట, తాళపెంట గ్రామాల్లో శుక్రవారం ప్రచారం చేశారు. అడుగడుగునా మహిళలు ఆయనకు మేళతాళాలతో ఘనస్వాగతం పలుకగా ప్రజలను ఓట్లు అభ్యర్థించార�
కాంగ్రెస్ పార్టీ చెప్పె మాయమాటలను నమ్మి ఓటు వేస్తే ఆగమైతమని దేవరదకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సతీమణి ఆల మంజుల అన్నారు. శుక్రవారం రాత్రి అడ్డాకులలో ఇంటింటికీ తిరిగి ఆమె స్థానిక నాయకులతో కలిసి �
తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లకాలంలో ఎవరూ చేయలేని అభివృద్ధిని సీఎం కేసీఆర్ చేసి చూపారని.. ప్రజారంజక పాలన చూసిన ప్రజలందరూ కేసీఆర్ను ఆశీర్వదించి మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెం�
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ చేరుతున్నాయని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని కుసుమూర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సమా�
‘అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదు.. ఆ పార్టీది అంతా మోసపు చరిత్రే..వారికి ఓటేస్తే మన బతుకులు ఆగమవుతాయి’ అంటూ రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ విరుచుకుపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ప్రజలకు మెరుగైన పాలన అందుతుందని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి సతీమణి స్వాతిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 18, 19 వార్డుల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి గడ
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పరిగి మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ఇం�
తెలంగాణలో మరింత అభివృద్ధి జరగాలం టే మళ్లీ బీఆర్ఎస్ గెలవాలని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి కూతురు, కోడలు ప్రియాంకరెడ్డి, వైశాలి అన్నారు. శుక్రవారం మండలంలోని గర్మిళ్లపల్లిలో బీఆర్ఎస్ నాయకులు, ప్ర�
బీఆర్ఎస్ అభ్యర్థులకు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభిస్తున్నది. ప్రచారంలో భాగంగా గడపగడపకూ ఓట్ల కోసం వెళ్లిన సందర్భంలో సబ్బండ వర్గాలు మద్దతు తెలుపుతూ నిండుమనస్సుతో ఆశీర్వదిస్తున్నాయి. ఉమ్మడి జిల్లావ్య
జహీరాబాద్లో ప్రతి ఎకరాకూ కాళేశ్వర జలాలు ఇవ్వడంతో పాటు రెండేండ్లలో ఎత్తిపోతల పనులు పూర్తి చేస్తామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు హామీ ఇచ్చారు. శుక్రవారం జహీరాబాద్లోని పస్తాపూర్�
పేద, మధ్యతరగతి ప్రజలకు బీఆర్ఎస్ (BRS) మ్యానిఫెస్టో భరోసా అని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు. ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆకాంక్ష అని చెప్పారు.