కౌకుంట్ల, చిన్నచింతకుంట మండల కేంద్రాలతోపాటు నెల్లికొండి, దమగ్నాపూర్, అల్లీపూర్, రాజోలి, ముచ్చింతల, పల్లమర్రితోపాటు పలు గ్రామాల్లో మంగళవారం కారు గుర్తుకు ఓటు వేసి ఆల వెంకటేశ్వర్రెడ్డిని భారీ మెజార్ట�
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణ మళ్లీ అంధకారమవుతుందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్కు అన్ని వర్గాల ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్నదని మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర
‘గౌరవనీయులైన శంకరవ్వకు.. నేను మీ కల్వకుంట్ల తారకరామారావు’ను అంటూ బీఆర్ఎస్ వర్కింగ్, మంత్రి కేటీఆర్ దస్తూరితో ఉన్న కరపత్రాలు ఓటర్లను ఆకర్షిస్తున్నాయి.
కాంగ్రెస్ మాయలో పడి ప్రజలు ఆగం కావద్దు.. ఆ పార్టీకి ఓటేస్తే కష్టాలు కొని తెచ్చుకోవడమే.. 24 గంటలు కరెంటిచ్చే బీఆర్ఎస్ కావాలా..? 3 గంటల కరెంటిచ్చే కాంగ్రెస్ కావాలా..? రైతులే తేల్చుకోవాలి” అని మానకొండూరు బీఆర�
బీఆర్ఎస్ పార్టీ గెలుపు అభివృద్ధికి మలుపు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన, అభివృద్ధి , సంక్షే మ పథకాలు ప్రభుత్వం ప్రకటించిన మ్యా నిఫెస�
ఎన్నో ప్రభుత్వాలు వచ్చినయి.. పోయినయి. ఎవరి పాలన ఎట్లా ఉండెనో మీ అందరికీ తెలుసు. ఒకప్పుడు తెలంగాణ ఎట్లుండె.. ఈ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఇప్పుడెట్ల మారిందో.. ఎంతలా అభివృద్ధి చెందిందో చూడండి.
ఈ సభకు హాజరైన లక్ష మందిని చూస్తే పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్రావు గెలువడం, రాష్ట్రంలో కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని అర్థమవుతున్నదని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే డ
ఆకాశంలో సగం, అవనిలో అర్ధభాగమైన ఆమె సంక్షేమం, అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నది బీఆర్ఎస్. బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు ఆసరాగా నిలుస్తూ, పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహానికి కల్యాణలక్ష్మి, షాదీముబ
బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురం గ్రామంలో సీఎం ఆశీర్వాద సభకు జనం ప్రభంజనంలా పోటెత్తారు. సభకు ముందు కళాకారులు ఆటపాటలతో సందడి చేశారు. వేదిక ముందు జన ప్రభంజనాన్ని చూసిన బీఆర్ఎస్ నాయకులు.. ‘సభ విజయవంతం..
కాంగ్రెస్ పార్టీ చెప్పే ఆరు గ్యారేంటీలను ప్రజలు నమ్మె పరిస్థితి లేరని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సోమవారం తల్లాడ మెయిన్రోడ్డులో షాపు టూ షాపు ప్రచారంలో భాగంగా సత్తుపల్లి బీఆర్ఎస�
బోధన్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, పట్టణంలో బీఆర్ఎస్ ప్రచారం ఊపందుకుంది. బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ వెళ్లి కేసీఆర్ సర్కారు చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున�
తాను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినా ఐదేండ్లలో గ్రామాల్లో ఎంతో అభివృద్ధి చేశానని, దాన్ని చూసి వచ్చే ఎన్నికల్లో ఆదరించాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ప్రజలను కోరారు.
ఇప్పటికే మిర్యాలగూడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధి చేయాలన్ననే తన ధ్యేయమని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు.