‘ఎలాగైనా అధికారంలోకి రావాలనే దురాలోచనతో కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన మ్యానిఫెస్టోను మార్చింది. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను కాపీ కొడుతూ వాటినే కొనసాగించేలా మ్యానిఫెస్టోను రూపొందించింది.
ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని లాండసాంగి, చించుఘాట్, జండగూడ, న్యూచించుఘాట్, చిన్న చించుఘాట్, మాలెబోరిగాం, ట
కాంగ్రెస్కు ఓటేస్తే కరెంట్ కష్టాలు, బీఆర్ఎస్కు ఓటేస్తే సంక్షేమ పథకాలు అమలవుతాయని బీఆర్ఎస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు వడ్డెరాములు అన్నారు. శుక్రవారం మండలంలోని గోవిందహళ్లి, రామన్పాడు గ్రామాల్లో
తెలంగాణ రాష్ట్ర ఏర్పా టు తర్వాత పోలేపల్లి గ్రామం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితోనే ఎంతో అభివృద్ధి చెందిందని పోలేపల్లి కాం గ్రెస్ నాయకులు, కార్యకర్తలు తెలిపారు.
ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది. గెలుపే ధ్యేయంగా బీఆర్ఎస్ సైన్యం ఊరూరా.. వీధివీధినా పర్యటిస్తున్నది. గడప గడపకూ వెళ్లి పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన
బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపు కోసం భూపాలపల్లి మున్సిపాలిటీలోని వార్డుల్లో ఆ పార్టీ నాయకులు ప్రచారం ముమ్మరంగా కొనసా గించారు. గురువారం 12వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరి�
వచ్చే నెల 3వ తారీఖు తర్వాత ఏర్పడేది బీఆర్ఎస్ సర్కారేనని బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజక వర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. ఐదేండ్లకోసారి మాత్రమే వచ్చే నాయకులు ఇక్కడి ప్రజలకు అవసరం లే�
ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని నల్లగొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థ్ధి కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ఇందుగుల, చెరువుపల్లి, దాచారం, కొత్తగూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచ�
రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుందామని బీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి పిలుపునిచ్చారు. తద్వారా కొత్త మ్యానిఫెస్టోను అమల్లోకి తెచ్చుందామని, మరిన్ని
ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో తాను ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి మరోమారు ఆశీర్వదించాలని సత్తుపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ఓటర్లను కోరారు. బుధవారం మండలంలోని కాకర్లప�
మరోసారి తనను ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేగా గాక కార్యకర్తలా సేవలందిస్తానని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి ఆయన మండల కేంద్రంలో పాల్గొని మాట్లాడారు. నడిగూడెం మ�
జడ్చర్లలో సమగ్రాభివృద్ధికి పాటుపడ్డామని, మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తామని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డు వి�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ప్రచారం హోరెత్తుతున్నది. శాసనసభ ఎన్నికల బరిలో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులు ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పొద్దుపోయే వరకు విరామం లేకుండా ఊరూరా.. వాడవాడలా కలియతిరుగుత�
బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టోను నియోజకవర్గం ప్రజలకు వివరించాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాంగ్