కృష్ణకాలనీ, నవంబర్ 16 : బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపు కోసం భూపాలపల్లి మున్సిపాలిటీలోని వార్డుల్లో ఆ పార్టీ నాయకులు ప్రచారం ముమ్మరంగా కొనసా గించారు. గురువారం 12వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, 8, 27 వార్డుల్లోని జవహర్ నగర్, హైటెక్ కా లనీల్లో ఫ్లోర్ లీడర్ గండ్ర హరీశ్ రెడ్డి, 8వ వార్డు కౌన్సీలర్ నూనె రాజు, 2వ వార్డు ఫక్కీరుగడ్డ, 3వ వార్డు సీఆర్ నగర్, 7వ వార్డు సీ-2 క్వార్టర్స్, 11వ వార్డు వేశాలపల్లి, 14వ వార్డు జంగేడు, 18వ వార్డు గాంధీనగర్, 21వ వార్డు హనుమాన్నగర్, 23, 24, 25 వార్డుల్లోని కారల్ మార్క్స్కాలనీ, 26వ వార్డు టీ-2 క్వార్టర్స్, 30వ వార్డు రెడ్డికాలనీలో ఆయా కౌన్సిలర్లు ఆకుదారి మమతా రాయమల్లు, పిల్లలమర్రి శారదా నారాయణ, కొక్కు ల స్వరూపారాణి, బానోత్ రజితా జుమ్ములాల్, ధార పూల మ్మ, నాగుల శిరీషా దేవేందర్రెడ్డి, జక్కం రవికుమార్, మే కల రజితా మల్లేశ్, శిరుప అనిల్, సజ్జనపు స్వామి, పానుగంటి హా రికా శ్రీనివాస్, మాడ కమలా లక్ష్మారెడ్డి, 4వ వార్డు కారల్ మా ర్క్స్ కాలనీలో కో ఆప్షన్ మెంబర్లు ఎండీ ఇర్ఫాన్, కమల, 13వ వార్డు కాశీంపల్లిలో పీఏసీఎస్ చైర్మెన్ మేకల సంపత్ కుమార్ యాదవ్, ఆ వార్డు కౌన్సీలర్ మంగళపెల్లి తిరుపతి, 15వ వార్డు కాకతీయకాలనీలో ఇన్చార్జి పెద్దిరెడ్డి దేవేంద్ర జనార్దన్రెడ్డి, 19వ వార్డులో ఇన్చార్జి గుమ్మడి భాగ్యలక్ష్మి, 20వ వార్డు శాం తినగర్లో యూత్ అధ్యక్షుడు బుర్ర రాజుగౌడ్, వార్డు అధ్యక్షు డు రడపాక రమేశ్ ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు మ్యానిఫెస్టోను వివరించి గండ్రకు ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో భార త జాగృతి జిల్లా అధ్యక్షుడు మాడ హరీశ్రెడ్డి, దొంగల ఐల య్య, బీబీచారి, రాజిరెడ్డి, కవ్వంపెల్లి శేఖర్, లక్కాకుల దే వేందర్, పిల్లి క్రాంతి కుమార్, గండి శ్రీనివాస్, మోకిడి అ శోక్, మల్లారెడ్డి, పెసరు నాగరాజు, కుమార్, రాజేందర్, శ్రీకాంత్, మహేందర్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
భూపాలపల్లి రూరల్ : బీఆర్ఎస్ భూపాలపల్లి అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని గండ్ర వై శాలి కోరారు. 16, 17, 29వ వార్డుల్లో గురువారం పట్టణ అ ధ్యక్షుడు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించగా, గండ్ర వైశాలి హాజరై ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ముంజంపెల్లి మురళీధర్, బై రెడ్డి లక్ష్మారెడ్డి, అల్లూరి కుమార్, లట్ట రాజబాబు, పందిళ్ల మొగి లి, సంగెం రాజయ్య, శ్రీనివాస్రెడ్డి, దాసరి బ్రహ్మారెడ్డి, కట్ట నరసింహాచారి, చుక్క బాలరాజు గౌడ్, భాస్కర్, సుధాకర్, భూమయ్య, రమేశ్, సా యి, అదిత్య, రాధ, స్వప్న, అనిత, కవిత, విజయలక్ష్మి, సరిత, రాధ, భూక్యా శ్రీరామ్ పాల్గొన్నారు.
టేకుమట్ల : మండలంలోని వెలిశాల గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఇంటింటికీ తిరిగి కారు గుర్తుకు ఓటు వేసి గండ్రను గెలిపించాలని గురువారం ప్రచారం చేశారు. అనంతరం వెలిశాలకు చెందిన రేవెల్లి రాజేందర్, దుగ్యాల సం పత్, శ్రీకాంత్, నేరెళ్ల రాజేందర్, తూ ర్పాటి అంజి, ఐలయ్య, సమ్మయ్య, హరికృష్ణ, శేర్ల లింగస్వామి బీఆర్ఎస్లో చేరగా వారికి గండ్ర భూపాల్రెడ్డి, ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, జడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, మండలాధ్యక్షుడు సట్ల రవి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పొలాల సరోత్తంరెడ్డి, గంధం వజ్రాసారయ్య, ఆది సునీతారఘు, అడగాని రామారావు, సంగి రవి, ఆకునూరి తిరుపతి, పల్లెర్ల తిరుపతి, ఊటిపల్లి శ్రీను, గాదర్ల ప్రభాకర్, అందె కుమార్, బోయిని తిరుపతి, అక్రమ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
మొగుళ్లపల్లి : బీఆర్ఎస్తోనే తెలంగాణ ప్రాంతం, ప్రజ లు అభివృద్ధి చెందుతున్నారని మండలాధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు అన్నారు. గురువారం మండలంలోని రంగాపురంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటువేసి గండ్రను భారీ మెజార్టీతో గెలిపించాలని గండ్ర వైశాలిరెడ్డి, గండ్ర ప్రియాంకరెడ్డి అభ్యర్థించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జోరుక సదయ్య, సంపెల్లి నర్సింగరావు, పోల్నేని రాజేశ్వర్రా వు, యార సుజాత, సంజీవరెడ్డి, శ్రీధర్, రాజు, అరవింద్, మా ధవి, నరేశ్, రాజేశ్వర్రావు, ప్రభాకర్, రాజయ్య, లక్ష్మణ్రావు, సుమన్, జాషువా, దానయ్య, అశోక్, రాజేందర్, స్వామి, ర మేశ్, యాదగిరి, సదయ్య తదితరులు పాల్గొన్నారు.
శాయంపేట : భూపాలపల్లి నియోజకవర్గంలో ఎదురులేని నాయకుడు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అని పత్తిపాక సర్పంచ్ చిట్టిరెడ్డి రాజిరెడ్డి అన్నారు. గ్రామంలో గురువారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మ్యానిఫెస్టోని వివరిస్తూ కారు గుర్తుకు ఓటేసి గండ్రను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో గంటా శ్యాంసుందర్ రెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.