మోరంచపల్లి గ్రామ పరిస్థితిని అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ భవేశ్మిశ్రా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గ్రామానికి చెందిన సుమారు 900 మందిని గణపురం మండలం కర్కపల్లి పాఠశాల, గాం
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే చి మ్మ చీకట్లే మిగులుతాయని బీఆర్ఎస్ భూపాలపల్లి అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ప్రచారంలో భాగంగా శనివారం మండలంలోని కొప్పుల, వసంతాపూర్, గంగిరేణిగూడెం, సూర్యనాయక్�
గడిచిన ఐదేళ్లలో సీఎం కేసీఆర్ సహకారంతో కోట్లాది రూపాయల నిధులు తీసుకవచ్చి భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, మరోసారి ఆశీర్వదిస్తే అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తానని భూప
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి నియోజకవర్గం అభివృద్ధికి కేరాఫ్గా నిలిచింది. సీఎం కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ చేసి నిధుల వరద పారించారు. దీంతో నల్ల నేల రూపురేఖలు మారిపోయాయి. కుగ్రామంగా ఉన్న భూపా�
రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి రానున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డికి మద్దతుగా భూపాలపల్లిలో నిర�
60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ముస్లింల అభ్యున్నతికి చేసిందేమీ లేదని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ ఆలీ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం ముస్లిం, మైనార్టీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించార�
ఐదేళ్లలో ఎంతో చేశానని, ఆదరించి మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ భూపాలపల్లి అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శాయంపేట, ఆరెపల్లి, మైలారం గ్రామాల్లో సోమవారం రాత్రి ఎమ్మెల్య
బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపు కోసం భూపాలపల్లి మున్సిపాలిటీలోని వార్డుల్లో ఆ పార్టీ నాయకులు ప్రచారం ముమ్మరంగా కొనసా గించారు. గురువారం 12వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరి�
మండలంలోని చెల్పూర్ గ్రామాన్ని రూ. 7 కోట్లతో అభివృద్ధి చేశానని బీఆర్ఎస్ భూపాలపల్లి అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. స్థానిక సర్పంచ్ నడిపెల్లి మధుసూదన్రావు, ఎంపీటీసీ చెన్నూరి రమాదేవీ మధుకర్
కాంగ్రెస్ పాలనలో తలదించుకునేలా పెన్షన్లు ఉన్నాయని, సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులు తలెత్తుకుని బతికేలా చేశారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపిస్తే రౌడీలు రాజ్యమేలుతారని భూపాలపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. పార్టీ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్, 11వ వార్డు కౌన్సిలర్ బానోత్ ర�
ఆత్మీయ సమ్మేళనాలు బీఆర్ఎస్కు సత్ఫలితాలను ఇస్తున్నాయి. స్వయంగా భూపాలపల్లి అభ్యర్థి గండ్ర వెంకటరణారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు జ్యోతి, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి సారయ్య సమ్మేళనాల్లో నేతలు, క�