రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని బీజేపీ, కాంగ్రెస్ పగటి కలలు కంటున్నాయని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఎద్దేవా చేశారు. ఆ రెండు పార్టీలు ఎన్ని సర్కస్ ఫీట్లు చేసినా మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్
‘బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి’ అన్నట్లు దారి పొడవునా ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు ర్యాలీగా రైతు వేదికల వైపు కదిలాయి. బతుకమ్మలు, బోనాలు, కోలాటాల ప్రదర్శనలతో ఇటు ఆడబిడ్డలు, రైతులంతా స్థానిక ప్రజాప్రతి�
భూపాలపల్లి ఏరియాలో కంపెనీ క్వార్టర్లు లేక కార్మికులు పడిన ఇబ్బందులను చూసిన స్థాని క ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి భూపాలపల్లి ఏరియాలో వె య్యి క్వార్టర్లను కొత్తగా న�
తెలంగాణ సమగ్రాభివృద్ధిలో దూసుకెళ్తూ దేశానికే దిక్సూచిలా మారిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. మండల కేంద్రంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డితో కల�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలు అట్టహాసంగా సాగుతున్నాయి. ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెలుగులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో మొదలుపెట్టిన సీఎం కప్లో సోమవారం నుంచి జిల
‘సీఎం కప్' పోటీలు క్రీడాకారుల్లో ఫుల్ జోష్ నింపుతున్నాయి. మండల స్థాయిలో ప్రతిభచూపిన వారితో సోమవారం ఉమ్మడి వరంగల్లోని అన్ని జిల్లాకేంద్రాల్లో జిల్లాస్థాయి టోర్నమెంట్లు ప్రారంభమయ్యాయి. హనుమకొండ జే�
మహిళల సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నదని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని చెల్పూర్లో రూ.15�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆదివారం రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ పర్యటించి, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శని�
జోగంపల్లి శివారులో ఉన్న చలివాగు ప్రాజెక్టుకు మహర్దశ వచ్చింది. సమైక్య పాలనలో అభివృద్ధికి నోచుకోని చలివాగు జలాశయానికి తెలంగాణ సర్కారు రూ.10.21 కోట్లను మంజూరు చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టు నిర్మ
ఆ మహా టేకు వృక్షాలకు ‘శ్రీరామ లక్ష్మణ’ నామాలే రక్షగా నిలుస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమలాపూర్ గ్రామ పరిధి అటవీ ప్రాంతంలో వందేళ్ల క్రితం పూర్వీకులు రెండు టేకు చెట్లకు రామలక్ష్మణుల పేరు పెట్�
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రశ్నపత్రాలు లీకైనప్పుడు అక్కడి ప్రభుత్వంలోని మంత్రులు, సీఎంలు ఎందుకు రాజీనామా చేయలేదని రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రశ్నించారు.
ఎన్నో అవాంతరాలను అధిగమించి సింగరేణి కార్మికుల వారసులకు కారుణ్య నియామక ఉద్యోగాలు ఇప్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు.