రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు కారు గుర్తుకు ఓటు వేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం టేకుమట్ల మండలంలోని పలు గ్రామాల్లో బీఆ�
ఏండ్లుగా భూమిని నమ్ముకుని బతుకుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. అడవిని ఆధారంగా చేసుకొని పోడు సాగు చేసుకుంటున్న వారికి హక్కులు కల్పించి పట్టాలు పంపిణీ చేసింది. గిరిజనుల దశాబ్దాలనాటి కలను
టేకుమట్ల మండలం వెల్లంపల్లికి చెందిన సినీగేయ రచయిత మిట్టపల్లి సురేందర్కు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హాజరయ్యే ఎన్నికల ప్రచార సభల్లో పాటలు పాడే బాధ్యతలను మంత్రి కేటీఆర్ హైదరాబాద్లోని తన నివాసంలో ఎ
MLA Gandra Venkataramana Reddy | ఎన్నికలు ఏవైనా మేం బీఆర్ఎస్ వెంటే ఉంటం.. కారు గుర్తుకే మా ఓటు.. ఏ పార్టీకీ ఇక్కడ చోటు లేదు.. మా ఓటు గండ్ర వెంకటరమణారెడ్డి(MLA Gandra Venkataramana Reddy) కే అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం గుడాడ్ప
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) భూపాలపల్లి (Bhupalapally) జిల్లాలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ (Collectorate) కా�
గానుగ నూనె రాజు అలియాస్ బౌతు రాజు. భూపాలపల్లి జిల్లాలో ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. రసాయనాలతో పండించిన ఆహార పదార్థాలు, జీవన శైలి మూలంగా తండ్రి అనారోగ్యానికి గురై మృతి మృతి చెందడం, తనకు బీ�
పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా ఆ అక్కాచెళ్లెళ్లు అద్భుతమైన ప్రతిభను కనబరుస్తు న్నారు. ఏడేళ్ల వయసులోనే సాగ్నిక ఏడు రికార్డులు సాధించి అబ్బురపరిచింది. ఆవర్తన పట్టికలో ని 118 మూలకాలను 30 సెకండ్లలో చెప్పి తెల�
మంచి చేసే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు మరోసారి ఆశీర్వదించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని పత్తిపాక గ్రామంలో మన ఊరు, మన రమణన్న కార్యక్రమంలో భాగంగా పల్లెనిద్ర చేసిన
వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భవేశ్మిశ్రా భరోసానిచ్చారు. బుధవారం సాయంత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్
మోరంచపల్లికి ప్రభుత్వం అండగా నిలిచింది. వరద వలయంలో చిక్కుకున్న నాటి నుంచి అధికార యంత్రాంగం అక్కడే ఉండి సేవలందిస్తున్నది. సోమవారం గ్రామంలో సహాయక చర్యలు యథావిధిగా కొనసాగాయి. గ్రామంలో తాగునీటి వ్యవస్థ మె�
తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్రే ధైర్యమని, వర్షాలు కురవకున్నా కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. కొప్పులలో రూ. 20.61 కోట్లతో పలు అభివ�