కేంద్రం బొగ్గు బ్లాకుల వేలం ఆపకపోతే నల్ల చట్టాలపై రైతులు చేసిన పోరాటాన్ని గుర్తుచేయాల్సి వస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు.
రాష్ట్రంలోని అన్ని మతాలకు సీఎం కేసీఆర్ సమాన ప్రాధాన్యం ఇస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా�
Mla Gandra | భూపాలపల్లి గండ్ర వెంకటరమణారెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని దవాఖానకు తరలించి తన మంచి తనాన్ని చాటుకున్నారు.
Gandra Coments: బీజేపీ వ్యాపార వర్గాలకు కొమ్ము కాసే పార్టీ అని, అలాంటి పార్టీకి రైతుల ప్రయోజనాలు ఎలా పడతాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి...
Paddy Procurement | ధాన్యం ఎగుమతిపై కేంద్రానికి ప్రణాళిక లేదని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి విమర్శించారు. తెలంగాణ రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొంటామని కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంటులో
ఎమ్మెల్యే గండ్ర | భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి జిల్లాలోని గణపురం మండలం చెల్పూరు గ్రామంలో PACS భవన నిర్మాణానికి శుక్రవారం శంకస్థాపన చేశారు.
జయశంకర్ భూపాలపల్లి : ప్రస్తుతం జరుగుతున్న శీతాకాలపు పార్లమెంట్ సమావేశాలను టీఆర్ఎస్ ఎంపీలు, రాజ్య సభ సభ్యులతో పార్లమెంట్ సమావేశాలను స్థంభింప చేయించి రాష్ట్రంలో యాసంగి వరిధాన్యం కొనుగోలును సాధించి �
భూపాలపల్లి :సీనియర్ పాత్రికేయులు రాఘవులు శనివారం ఉదయం తన స్వగ్రామం భూపాలపల్లి మండలం గుర్రంపేటలో అనారోగ్యంతో మృతిచెందాడు. కాగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన సతీమణి గండ్ర జ్యోతి లు మృతుని కుటుంబ స�
చిట్యాల: గ్రామదేవతల అనుగ్రహంతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్టశ్వర్యాలతో తలతూగాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని ఏలేటిరామయ్యపల్లి గ్రామంలో జరుగుతున్న గ్రామదేవతల �