భూపాలపల్లి : భూపాలపల్లి పట్టణంలో అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేసిన ఆర్ఆర్ డయాగ్నస్టిక్ సెంటర్ను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సోమవారం ప్రారంభించారు. పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని తక్కువధరలకే ఆరో�
చిట్యాల : సుధీర్ఘకాలం పార్టీలో పని చేసిన టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కుంభం రవీందర్రెడ్డి గత కొన్ని నెలల క్రితం కరోనా బారిన పడి మృతి చెందాడు. ఆయన దవాఖాన ఖర్చులు, వారి కుటుంబ పరిస్థితులను సీఎం కేసీఆర్ దృష్�
చిట్యాల:మండలంలోని గోపాలపూర్ ఎంపీటీసీ పీసరి సుశీల ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఆమెతో పాటు అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు 30 మంది అనుచరులను శుక్రవారం భూపాల
భూపాలపల్లి : సుభాష్ కాలనీ ప్రజలకు త్వరలో ఇండ్ల రిజిస్ట్రేషన్ పట్టాలను అందజేస్తామని భూపాలపల్లి శాసనసభ సభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మేల్యే గండ్ర వెంకటరమణా ర
చిట్యాల: ఆధునిక వ్యవసాయంలో విజ్ఞానాన్ని పెంపొందించేందుకు రైతు వేదికలు ఎంతోగానో ఉపయోగపడుతాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు. మండలంలోని నైన్పాక, జూకల్ గ్రామాల్లోని రైతు వేదికలను ఎ�
గణపురం : గడిచిన ఏడున్నర ఏండ్ల తెలంగాణ ప్రభుత్వ పాలనలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు సాఫీగా కొనసాగుతున్నాయి. ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు నేరుగా లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి ప్రభుత్వం నుంచి మంజూరైన పథ�
శాయంపేట: మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన యువకులు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. జడ్పీ చైర్పర్సన్ కార్యాలయంలో పత్తిపాక గ్రామానికి చెందిన యాబై మం�
రేవంత్రెడ్డికి ఎమ్మెల్యే గండ్ర సవాల్హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్లో కాంగ్రెస్కు గత ఎన్నికలకన్నా ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా తన ఎమ్మెల్యే పదవికి, తన సతీమణి గండ్ర జ్యోతి జడ్పీ చైర్ప�
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రజయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 29(నమస్తేతెలంగాణ): రాజకీయ ఉనికి కోసమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాత్ర చేపట్టారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తా�