వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భవేశ్మిశ్రా భరోసానిచ్చారు. బుధవారం సాయంత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామంలోని 283 కుటుంబాలకు రూ.10 వేల చొప్పున చెక్కులు అందజేశారు.
– భూపాలపల్లి టౌన్