మోరంచపల్లి గ్రామ పరిస్థితిని అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ భవేశ్మిశ్రా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గ్రామానికి చెందిన సుమారు 900 మందిని గణపురం మండలం కర్కపల్లి పాఠశాల, గాం
గత కేసీఆర్ సర్కారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నట్టు కనిపిస్తున్నది.
వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భవేశ్మిశ్రా భరోసానిచ్చారు. బుధవారం సాయంత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్
‘సీఎం కప్' పోటీలు క్రీడాకారుల్లో ఫుల్ జోష్ నింపుతున్నాయి. మండల స్థాయిలో ప్రతిభచూపిన వారితో సోమవారం ఉమ్మడి వరంగల్లోని అన్ని జిల్లాకేంద్రాల్లో జిల్లాస్థాయి టోర్నమెంట్లు ప్రారంభమయ్యాయి. హనుమకొండ జే�
మహిళల సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నదని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని చెల్పూర్లో రూ.15�