రజతోత్సవ సభకు తరలివచ్చిన అశేష జనవాహిని చూసి కాంగ్రెస్ నాయకులు, మంత్రులకు మతిపోయి గాలి మాటలు మాట్లాడుతున్నారని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత విమర్శించారు. రజతోత్సవ సభ కుంభమేళాను తలపించడంతో
వరంగల్లోని ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సిరిసిల్ల (Sircilla) తంగళ్లపల్లి మండలం నుంచి భారీగా జనం తరలివెల్లారు. మొదట గ్రామాల్లో పార్టీ జెండాను ఎగర వేశారు. అనంతరం బస్సుల్లో, ప్రత్యేక
BRS Rajatotsava Sabha | రామాయంపేటలో మూలమలుపు వద్ద డ్రైవర్ లారీని వెనుకకు యూటర్న్ చేస్తుండగా బీఆర్ఎస్ శ్రేణులతో వెళ్తున్న బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సు అద్దం సైడ్కు పగిలిపోయి పాక్షికంగా ద్వంసం అయ్యింది.
Padayatra | ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం బూరుగడ్డ గ్రామానికి చెందిన యువకుడు గడ్డమీది రవి గురువారం ఉదయం పాదయాత్రగా బయలుదేరారు.
silver jubilee celebration | జిల్లా కేంద్రంలోని 37 వ వార్డులో స్థానిక మాజీ కౌన్సిలర్ దిడ్డి మాధవి ఆధ్వర్యంలో డప్పు చప్పుల్ల మధ్య బుధవారం ఇంటింటికి వెళ్లి బొట్టు పెడుతూ ఆహ్వాన పత్రికలకు అందజేస్తూ కేసీఆర్ సభకు తరలిరావాలని �
BRS Rajatotsava Sabha | బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అశోక్రెడ్డి, ఉపాధ్యక్షుడు బెస్త లక్ష్మణ్ తెలిపారు. బీఆర్ఎస్ (టీఆర్ఎస్)పార్టీ ఆవిర్భవించి 25 ఏండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే ఈ సభ �
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇంద్రాపూర్ ప్రాంతంలో అతికించిన బీఆర్ఎస్ రజతోవ్సవ సభ పోస్టర్లను కొందరు దుండగులు చించేశారు. బీఎర్ఎస్ రజతోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో పా
ఈనెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి లో జరిగే బిఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జనగామ మండల అధ్యక్షుడు బైరగోని యాదగిరి గౌడ్ తెలిపారు.