యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు అత్యుత్సాహాన్ని చూపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన ప్రభుత్వ వైద్యకళాశాలను మల్లాపురంలోనే నెలకొల్పాలని బీ�
గిరిజనుల హకుల కోసం అహర్నిశలు శ్రమించిన మహోన్నత వ్యక్తి మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్ అని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కొనియాడారు. ఆదివారం ఖమ్మం నియోజవర్గ కేంద్రంలోన
Maganti Gopinath | అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంస్మరణ సభను ఎర్రగడ్డ డివిజన్ రాజీవ్ నగర్లో ఆదివారం నిర్వహించారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుతూ మండలంలోని పోతిరెడ్డిపల్లి చిన్న శిరిడి క్షేత్రంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఆ పార్టీ ఖమ్మం జిల్లా నేతలు శుక్రవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. కేటీఆర్ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధ�
ద్యార్థుల బస్ పాస్ చార్జీలు తగ్గించాలని ధర్నాకు దిగిన బీఆర్ఎస్ నాయకులు పోలీసులు అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. ఈ మేరకు బీఆర్ఎస్ రాష్ట్ర నేత కంచర్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో నాయకులు బుధవారం సిరిసిల్ల బస�
BRS Leaders | కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ నేపథ్యంలో కేసీఆర్కు సంఘీభావం తెలిపేందుకు భారీ సంఖ్యలో గులాబీ శ్రేణులు మర్కూక్ మండలం ఎర్రవల్లి ఫాంహౌజ్ వద్దకు బుధవారం ఉదయం ఆయా మండలాల నుండ
BRS Leaders | కాళేశ్వరం కమిషన్ విచారణ కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతున్న సందర్భంగా మద్దతుగా చెన్నూరు నుంచి బీఆర్ఎస్ నాయకులు బుధవారం హైదరాబాద్కు తరలి వెళ్లారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామ శివారులోని శ్రీ రాజరాజేశ్వర (మిడ్ మానేరు) జలాశయం కట్టపై బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి మంగళవారం బీఆర్ఎస
BRS Leaders | తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరైన సమయంలో బీ
BRS leaders | లింగాలపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త మృతి చెందడంతో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి మృతుడి అంతిమ యాత్రలో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శిం చారు.
పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకొని గాయాలపాలు కాగా ఇరువురు అమరచింత పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేశ్ తెలిపారు.