MLA Kotha Prabhakar Reddy | దుబ్బాక నియోజకవర్గం రాయపోల్లోని జీఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో మండల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. 25 ఏండ్ల బీఆర్ఎస్ పార్టీ ర
Double Bedroom Houses | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జున రెడ్డి ఆరోప�
ఈనెల 27న వరంగల్లోని ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని గద్వాల నియోజకవర్గ నేత బాసు హనుమంతు కోరారు. మండలంలోని బోయలగూడెంలో ప్రత్యేక సమావేశాన్ని గురు�
జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి భీమ్గల్ పర్యటనలో బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సునీల్రెడ్డి పోద్బలంతోనే దాడులు జరిగాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ ప�
బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేసి రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. మండలంలోని కొత్తపేట గ్రామంలో గురువారం విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. తొ
రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రగామిగా నిలిపిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున తరలివెళ్దామని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. సభను విజయవంతం
BRS Rajatotsava Sabha | తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి.. గత పది సంవత్సరాలు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందించి రాష్ట్రానికి దేశంలోనే నెంబర్ వన్గా గుర్తిం
కేసీఆర్ తలపెట్టిన భారీ బహిరంగ సభతో దేశ రాజకీయాల్లో చర్చ మొదలైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. ఈనెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో తలపెట్టిన రజతోత�
రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు ఊరూ వాడా.. ఓరుగల్లు బాట పట్టాలని వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్ పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ స�
వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పిలుపున�
కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రైతులు సల్లగ బతికిండ్రు... ఇప్పుడు పంటలు ఎండిపోయి చుక్క నీరు రావడం లేదు. మళ్లీ కేసీఆర్ సార్ రావాలే... రైతులు బాగుపడాలి అని రైతు నాగార్జున అభిప్రాయం వ్యక్త�
గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామరక్ష అని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రజతోత్సవ మహాసభ నేపథ్యంలో 4వ డివిజన్ పరిధిలోని పెద్దమ్మగడ్డ, యాదవ్నగర్లలో బుధవారం సన్నా�
తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దిన ఘనత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ �