ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు, అభిమానులు లక్షలాదిగా తరలిరావాలని కోరుతూ మడుపల్లి గ్రామంలో జడ్పీ మాజీ చైర్మన్, మధిర నియోజకవర్గ బీఆర్ఎస్
వరంగల్ జిల్లాలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని రూరల్ మాజీ ఎమ్మెలే బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన నస్రుల్లాబాద్, రుద్రూర్ మండలాల్�
Soaked Paddy | గాలివానకు తడిసిన వరి , మొక్కజొన్నధాన్యాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ , బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పులేందర్ రెడ్డి కోరారు.
BRS leaders | వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న రజతోత్సవ సభ కోసం మేము సైతం అంటూ గట్ల మల్యాల గ్రామ బీఆర్ఎస్ నాయకులు కూలీ పనులు చేశారు.
MLA Kotha Prabhakar Reddy | దుబ్బాక నియోజకవర్గం రాయపోల్లోని జీఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో మండల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. 25 ఏండ్ల బీఆర్ఎస్ పార్టీ ర
Double Bedroom Houses | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జున రెడ్డి ఆరోప�
ఈనెల 27న వరంగల్లోని ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని గద్వాల నియోజకవర్గ నేత బాసు హనుమంతు కోరారు. మండలంలోని బోయలగూడెంలో ప్రత్యేక సమావేశాన్ని గురు�
జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి భీమ్గల్ పర్యటనలో బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సునీల్రెడ్డి పోద్బలంతోనే దాడులు జరిగాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ ప�
బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేసి రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. మండలంలోని కొత్తపేట గ్రామంలో గురువారం విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. తొ
రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి అగ్రగామిగా నిలిపిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున తరలివెళ్దామని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. సభను విజయవంతం
BRS Rajatotsava Sabha | తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి.. గత పది సంవత్సరాలు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందించి రాష్ట్రానికి దేశంలోనే నెంబర్ వన్గా గుర్తిం
కేసీఆర్ తలపెట్టిన భారీ బహిరంగ సభతో దేశ రాజకీయాల్లో చర్చ మొదలైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. ఈనెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో తలపెట్టిన రజతోత�