ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతంగా నిర్వహించి తీరుతామని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ స్పష్టంచేశారు.
ఈ నెల 27న వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు ముథోల్ నియోజకవర్గం నుంచి పె ద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చేలా బీఆర్ఎస్ నాయకులు రమాదేవి, విలాస్ గాదేవార్, డా. క�
వరంగల్ నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నియోజకవర్గం నుంచి కార్యకర్తలు, నాయకులు , ప్రజలు స్వచ్ఛందంగా భారీగా తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పిలుపునిచ్చారు. కొల్లాపూర్ పట్టణంలో బ�
ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పండుగలా జరుపుకొందామని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే ప ట్నం నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మద్దూర్ పట్టణంలోన�
అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన బడుగుల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిబా ఫూలే అని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. శుక్రవారం జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా ఉండవెల్లి మండల అలంపూర్ చౌరస్తాలో ఎమ్మెల్యే విజయుడు, �
ఈనెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జిల్లానుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు భారీగా తరలిరావాలని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాక
గుత్తేదారుల మేలు కోసం.. కమీషన్లకు కక్కుర్తి పడి కాంగ్రెస్ సర్కారు ఏదుల రిజర్వాయర్ నుంచి నల్లగొండకు నీటిని తరలించడం సిగ్గుచేటని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. గురువా రం ఏదులలో బీ�
ఈనెల 27వ తేదీన బీఆర్ఎస్ తలపెట్టిన రజతోత్సవ సభకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు.
అక్రమ కేసులు పెట్టిన పోలీసు అధికారులపై దృష్టి పెడతామని, బీఆర్ఎస్ కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. ఈనెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్
ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజా సమస్యలపై పోరాడాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఈ నెల 27వ తేదీన వరంగల్లో నిర్వహించనున�
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో మానుకోట సత్తా చాటాలని, వేలాదిగా స్వచ్ఛందంగా తరలిరావాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. గురువారం మహబూబాబాద్, గూడూరు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో ఎమ్మెల�
అనేక త్యాగాలు, శాంతియుత పోరాటం, కేసీఆర్ చాణక్యంతోనే తెలంగాణ రాష్ట్రం సాకారం అయ్యిందని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. గురువారం వట్పల్లిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ వాల్పోస్టర్ను బీ
ఈనెల 27వ తేదీన వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవం తం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చార�
రాష్ట్రం లో కాంగ్రెస్-బీజేపీ ఒకే గొడుకు కింద పని చేసే పార్టీలని వారి టార్గె ట్ అంతా తె లంగాణ తొలిముఖ్యమ ంత్రి కేసీఆర్ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీ�