నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడిలో భాగంగా హైదరాబాద్కు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను యాదాద్రి భువనగిరి జిల్ల�
రాష్ట్రంలో మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట వేసి మైనార్టీల అభివృద్ధికి పాటుపడింది కేసీఆర్ సరారేనని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నా రు. పవిత్రరంజాన్ మాసంలో భాగంగా శుక్రవారం బీఆర
ప్రతి తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యం గులాబీ జెండానే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘంటాపథంగా చెప్పారు. గులాబీ జెండా ఎగిరి 24 ఏండ్లు నిండి వచ్చే నెల 27న 25వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నామని చెప�
రేపు కొమురవెల్లికి ఎమ్మెల్సీ కవిత రానున్నట్లు బీసీ సంఘం రాష్ట్ర నాయకుడు గోపు సదానందం తెలిపారు. గురువారం కొమురవెల్లిలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీస�
ఎన్నికల సమయంలో ప్రజలు, రైతులు, యువతకు ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలోకి తొక్కిందని బీఆర్ఎస్ నాయకుడు, బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్ మండిపడ్డారు. బాన్సువాడలోని బీఆ
కాంగ్రెస్ సర్కార్పై వరిపైరు తిరుగుబా టు జెండా అయింది. ఎండిన పంట అసెంబ్లీ వేదికగా ఎలుగెత్తి నినదించింది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి ఉద్యమ దృశ్యాలు ఆవిష్కృతమయ్
అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాటవేత చర్యగా సస్పెన్షన్ చేయ డం దుర్మార్గమని, ఇంకెన్నాళ్లీ నియంతృత్వ పాలన అని బీఆర్ఎస్ నాయకులు ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయినా బీఆర్ఎస్ కార్యకర్తలను ఏమీ చేయలేరని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలమంతా కలిసొస్తే కాంగ్రెస్, బీజేపీ నాయకులు కొట్టుక
BRS | రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్(Congress) పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను దగా చేస్తూ కాలం గడుపుతుందని మండల బీఆర్ఎస్ నాయకులు అన్నారు.
సమైక్య పాలనలో బీడు భూములుగా మారిన తెలంగాణను బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో పచ్చని పంట పొలాలుగా మార్చిందని, కానీ ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో తిరిగి బీడు భూములుగా మారుతున్నాయని, కాంగ్రెస్ సర్కారు అవగాహన రాహ�