రంగారెడ్డిజిల్లా యాచారం మండలంలోని ఫార్మా భూముల రీసర్వే ఆందోళనల మధ్య కొనసాగుతున్నది. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను రీసర్వే చేసి కంచె వేయటానికి రెవెన్యూ, పోలీసు అధికారులు గురువారం మేడిపల్లిలో పనులు
ములుగు జిల్లాలో మంత్రి సీతక్క కనుసన్నల్లో పోలీస్ రాజ్యం నడుస్తున్నదని, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై నమోదవుతున్న అక్రమ కేసులకు భయపడొద్దని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ పనులు ముమ్మరం చేశారు. అంకురార్పణ జరిగిన తెల్లారి నుంచే పది డోజర్లు, ఐదు ఎక్స్కవేటర్ల సహాయంతో భూమి చదును చేసే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. సభా స్థలితో పాటు పార్కింగ్ స్థలాల్లో
కంచె గచ్చిబౌలి భూముల నుంచి వైదొలగాలని సుప్రీంకోర్టు ఆదేశాలివ్వగానే రాష్ట్ర ప్రభుత్వం ఫార్మాసిటీ భూముల్లో అడుగుపెట్టింది. ఫార్మాసిటీ కోసం సేకరిస్తున్న భూముల్లో సర్వే నిలిపివేయాలని కోర్టు ఆదేశాలున్న�
బీఆర్ఎస్ రజతోత్సవాలు అంబరాన్నంటేలా, చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని ఆ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే మహా సభను విజయవంతం చేసేందుకు సమష్టిగ
ఈ నెల 27న వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిద్దామని, విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చ�
మూతబడిన ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ను తిరిగి ప్రారంభించాలని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని బీఆర్ఎస్ నాయకులు కోరారు. బుధవారం ఢిల్లీలోని ఆయన చాంబర్లో రాజ్యసభ బీఆర్�
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసి స్వామివారి ప్రసాదాన్ని అందజేస
బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలు అంబరాన్ని అంటేలా, చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా నిర్వహించనున్నట్లు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. అందుకు అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నట్ల
BRS leaders | కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాజేయాలని చూస్తుందని, సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని బీఆర్ఎస్ నాయకులు అన్నారు.
BRS Party | బీఆర్ఎస్ రజతోత్సవ సభను కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేస్తామని ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు ప్రతినబూనారు. కేసీఆర్ పరిపాలనను తిరిగి రాష్ట్ర ప్రజలకు అందిస్తామని శపథం చేశారు. తెలంగాణకు
నాడు బీఆర్ఎస్ వాదనతో సుప్రీం కోర్టు.. అది విశ్వవిద్యాలయం భూమి అని చెప్పిందని, దానిని ఎవరికీ ధారాదత్తం చేయొద్దని సూచించిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
కనీవినీ ఎరుగని రీతిలో బీఆర్ఎస్ రజజోత్సవ మహాసభ నిర్వహించనున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు తెలిపారు. సభ నిర్వహణ బాధ్యతలను అప్పగించినందుకు గులాబీ దళపతి కేసీఆర్కు వారు ధన్యవాదాలు తెలిప�
BRS leaders | కంచ గచ్చిబౌలి భూములపై వివాదం నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల (BRS leaders) నివాసాల వద్ద పోలీసులు (Police) మోహరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS working president) కేటీఆర్ (KTR), రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) నివాసా
BRS leader Rajaramesh | తెలంగాణ ప్రజలకు న్యాయం చెయ్యాలని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని చెన్నూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ రాజా రమేశ్ ధ్వజమెత్తారు.