కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, రాష్ట్రంలో ప్రజలు బతుకులు మారాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని వినాయకపురం గ్రామంలో చిలకలగండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం బీఆర్ఎస్ న
నిజామాబాద్ జిల్లా పర్యటనకు బయలుదేరిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మనోహరాబాద్ మండలం కాళ్లకల్ బంగారమ్మ దేవాలయం వద్ద శనివారం మాజీ జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ ఆధ్వర్యంలో బీసీ సంఘం నేతలు, �
వరి చేతికందే దశలో చివరి తడి కోసం వెంటనే సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇరిగేషన్ అధికారులను ఫోన్లో విజ్ఞప్తి చేశారు. శనివారం తన స్వగ్రా మం పర్వతగిరి నుంచి రాయపర
తెలుగు సాహిత్యంలో సమాజ చైతన్యానికి రాజ్యంపై రాజీలేకుండా మహాకవి దాశరథి కృష్ణమాచార్య ఎన్నో రచనలు చేశారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని దాచలక్ష్మయ్య ఫం
BRS | కులం, ఆధాయ ధ్రువీకరణ పత్రాలను సకాలంలో జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు శనివారం సైదాబాద్ మండల తహసీల్దార్ జయశ్రీ కి వినతిపత్రాన్ని అందజేశారు.
BRS | స్రుల్లాబాద్ మండలంలోని నాచుపల్లి గ్రామ చెరువులో ప్రమాదవశాత్తు కాలుజారి పడి మృతి చెందిన కీసరి రాములు కుటుంబాన్ని శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు.
BRS Party | బీఆర్ఎస్ రజతోత్సవ సభ స్థలం కోసం గురువారం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వొడితల సతీశ్కుమార్, పెద్ది సుదర్శన్రెడ్డి రైతులతో చర్చించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండ�
Indiramma Houses | ఇవాళ రామాయంపేట మండలం దామరచెర్వుకు విచ్చేసిన జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ మాణిక్యం గ్రామంలో నిర్మాణం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి లబ్దిదారులను, రామాయంపేట ఎంపీడీవో, కా
Rangareddy | కేశంపేట మండల పరిధిలోని తొమ్మిదిరేకుల గ్రామం మాజీ ఎంపీటీసీ నాగిళ్ల యాదయ్య మాతృమూర్తి లక్ష్మమ్మ(60) అనారోగ్యంతో బుధవారం సాయంత్రం మృతి చెందారు.
‘ఏయ్ ఏమనుకుంటున్నవ్.. టంగ్ కంట్రోల్ చెయ్.. నేను ఆఫీసర్ను’ అంటూ యాదగిరిగుట్ట ఏసీపీ రమేశ్కుమార్.. పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బీఆర్ఎస్ నాయకులపై దురుసుగా ప్రవర్తించారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ముస్తాబాద్ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్పై నిరాధారమైన ఆరోపణలు చేసిన సంజయ్కుమార్పై వెం�
అభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని మల్కాజిగిరి సర్కిల్ జేఏసీ అధ్యక్షుడు వెంకన్న అన్నారు. మల్కాజిగిరి అభివృద్ధి కోసం రూ.384.82 కోట్ల నిధులను మంజూరు చేయించి.. నియోజకవర్గ ప్రజలకు అండగా నిల�