పాల బిల్లుల కోసం పాడిరైతులు వినూత్న నిరసనకు దిగారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ‘చలో రాజ్భవన్' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పాడిపశువులు సహా పాదయాత్రగా హైవేపై బయలుదేరి వెళ్తుండగా, పోలీసులు అడ్డుకొని ప�
Dairy Farmers | పెండింగ్లో ఉన్న పాల బిల్లులు చెల్లించాలని పాడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ... పాడి రైతులు ప్రజాభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు.
పదేండ్ల నల్లా బిల్లులు ఒకేసారి కట్టాలని వికారాబాద్ మున్సిపల్ అధికారులు హుకూం జారీ చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పట్టణంలోని 5వ వార్డు కొత్రేపల్లివాసులు మంగళవారం కలెక్టరేట్కు చేరుకున్నారు.
జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో సాగునీరు లేకపోవడంతో పొలం ఎండిపోయింది. దీంతో అప్పు తెచ్చి పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన రైతు ఎండిన పొలాన్ని పశువుల మేతకు వదిలేశాడ�
Good Morning Manikonda | భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో మణికొండ మునిసిపాలిటీ పరిధిలో సోమవారం ‘గుడ్ మార్నింగ్ మణికొండ’ (Good Morning Manikonda)పేరుతో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అన్నివర్గాల ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ సముచిత న్యాయం చేశారని తెలంగాణ రాష్ట్ర శాసనసభ మాజజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనే
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గూండాలు పేట్రేగిపోతున్నారు. బీఆర్ఎస్ నేతలపై వరుస దాడులకు పాల్పడుతున్నారు. మొన్న చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో శ్రీధర్రెడ్డి హత్య నిన�
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసిన వారి చిట్టా పింక్ బుక్లో రాస్తామని, సమయం వచ్చిన రోజు వారి సంగతి తేలుస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రతిపక్షాలపై దా డులు మానుకొని ప్రభుత్వం అభ
BRS | బీఆర్ఎస్ పార్టీ నేతలు, సామాన్య రైతులపై అక్రమ కేసులు పెడితే సహించబోమని, అక్రమ కేసులు మానుకోకపోతే ఇక జైలు భరో(Jail bharo) చేపడతామని బీఆర్ఎస్ పార్టీ నేతలు హెచ్చరించారు.
SLBC Tunnel | ఎస్ఎల్బీసీ సొరంగంలో ఆరు రోజుల తర్వాత అసలు రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది. సొరంగంలో యుద్ధప్రాతిపదికన చర్యలు కొనసాగుతున్నాయి. టీబీఎం యంత్ర పరికరాలను కట్ చేస్తూ, బురదను తొలగిస్తూ సహాయక బృందాలు ముందుక�
Harish Rao | ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్నవారి ప్రాణాలను రక్షించేందుకు ప్రభుత్వం ఆరు రోజులైనా ఎటువంటి డైరెక్షన్ ఇవ్వడం లేదని, మంత్రులు టూరిస్ట్ ప్లేస్కి వచ్చినట్టు హెలికాప్టర్లలో వచ్చి పోతున్నారని మ�
ఎట్టకేలకు రేవంత్ ప్రభుత్వం కదిలింది. దోమలపెంట సమీపంలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్లో కార్మికులు చిక్కుకొన్న ఆరు రోజుల తర్వాత రెస్క్యూ ఆపరేషన్లో వేగం పెంచారు. మాజీ మంత్�