‘ఏయ్ ఏమనుకుంటున్నవ్.. టంగ్ కంట్రోల్ చెయ్.. నేను ఆఫీసర్ను’ అంటూ యాదగిరిగుట్ట ఏసీపీ రమేశ్కుమార్.. పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బీఆర్ఎస్ నాయకులపై దురుసుగా ప్రవర్తించారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ముస్తాబాద్ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్పై నిరాధారమైన ఆరోపణలు చేసిన సంజయ్కుమార్పై వెం�
అభివృద్ధే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని మల్కాజిగిరి సర్కిల్ జేఏసీ అధ్యక్షుడు వెంకన్న అన్నారు. మల్కాజిగిరి అభివృద్ధి కోసం రూ.384.82 కోట్ల నిధులను మంజూరు చేయించి.. నియోజకవర్గ ప్రజలకు అండగా నిల�
Bandi Sanjay | బండి సంజయ్ కుమార్ ఇటీవల మాజీ సీఎం కేసీఆర్పై నిరాధర ఆరోపణలు చేసినందుకు గాను మంగళవారం నగరంలోని కరీంనగర్ ఏసీపీకి జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్, బీఆర్ఎస్ శ్రేణులు ఫిర్�
ప్రస్తుత అసెంబ్లీ సెషన్లో ప్రశ్నోత్తరాలు రద్దు చేయడం పరిపాటిగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రెండుసార్లు రద్దు చేసిన స్పీకర్.. తాజాగా సోమవారం మరోసారి రద్దుచేస్తున్నట్టు ప్రకటించడంత
మహ్మద్ ప్రవక్త బోధనలను నేటి సమాజంలో అనుసరణీయమైనవని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కా�
కొమురవెల్లి మల్లన్న క్షేత్రం కేసీఆర్ పాలనలో అన్నివిధాలుగా అభివృద్ధి చెందిందని, హుండీ ఆదాయం పెరిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీసీ బిల్లు ఆమోదం పొందడంతో శనివార
నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడిలో భాగంగా హైదరాబాద్కు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను యాదాద్రి భువనగిరి జిల్ల�
రాష్ట్రంలో మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట వేసి మైనార్టీల అభివృద్ధికి పాటుపడింది కేసీఆర్ సరారేనని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నా రు. పవిత్రరంజాన్ మాసంలో భాగంగా శుక్రవారం బీఆర