BRS | బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించింనందుకే తమ పై వ్యక్తిగత దూషణలు, బెదిరింపులు పాల్పడ్డారని బీఆర్ఎస్ సీనియర్ నేత మాట
అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ముసలం నెలకొన్నది. అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం తీవ్రంగా శ్రమించిన నాయకులు, శ్రేణులకు గెలిచిన తర్వాత పార్టీ లో గుర్తింపు లేకుండా పోయిందని పార�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు మండిపడ్డారు. చివరికి సొంత పార్టీ ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రి పేరును మర్
సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణం కోసం భూములిచ్చిన తమకే ముందుగా సాగునీళ్లివ్వాలని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పంటలకు నీరు అందించకపోవడంతోనే ఎండుతున్నాయని మాజీ ఎంపీపీ శ్రీదేవీచందర్రావు, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ లకవరసు ప్రభాకర్ వర్మ, సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్
మాజీ సీఎం కేసీఆర్ దూర దృష్టితో తమ పంట భూములకు సీతారామ జలాలు వచ్చాయనే ఆనందంలో రైతులు బెండాలపాడు శివారు సీతారామ ప్రాజెక్టు కాల్వ వద్ద కేసీఆర్ చిత్రపటానికి గురువారం జలాభిషేకం, క్షీరాభిషేకం చేశారు.
BRS | మొగోడివైతే..కేటీఆర్తో కొట్లాడు. కేటీఆర్తో జిల్లా సుభిక్షం అయిందని, మతి భ్రమించి కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి, ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారాని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు
పాల బిల్లుల కోసం పాడిరైతులు వినూత్న నిరసనకు దిగారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ‘చలో రాజ్భవన్' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పాడిపశువులు సహా పాదయాత్రగా హైవేపై బయలుదేరి వెళ్తుండగా, పోలీసులు అడ్డుకొని ప�
Dairy Farmers | పెండింగ్లో ఉన్న పాల బిల్లులు చెల్లించాలని పాడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ... పాడి రైతులు ప్రజాభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు.
పదేండ్ల నల్లా బిల్లులు ఒకేసారి కట్టాలని వికారాబాద్ మున్సిపల్ అధికారులు హుకూం జారీ చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పట్టణంలోని 5వ వార్డు కొత్రేపల్లివాసులు మంగళవారం కలెక్టరేట్కు చేరుకున్నారు.
జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో సాగునీరు లేకపోవడంతో పొలం ఎండిపోయింది. దీంతో అప్పు తెచ్చి పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన రైతు ఎండిన పొలాన్ని పశువుల మేతకు వదిలేశాడ�
Good Morning Manikonda | భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో మణికొండ మునిసిపాలిటీ పరిధిలో సోమవారం ‘గుడ్ మార్నింగ్ మణికొండ’ (Good Morning Manikonda)పేరుతో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అన్నివర్గాల ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ సముచిత న్యాయం చేశారని తెలంగాణ రాష్ట్ర శాసనసభ మాజజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనే
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గూండాలు పేట్రేగిపోతున్నారు. బీఆర్ఎస్ నేతలపై వరుస దాడులకు పాల్పడుతున్నారు. మొన్న చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో శ్రీధర్రెడ్డి హత్య నిన�