డంపింగ్ యార్డు ఏర్పాటును బహిరంగంగా వ్యతిరేకించలేక, తమ ప్రభుత్వ నిర్ణయాన్ని కాదనలేక సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల, జిన్నారం మండలాల కాంగ్రెస్ నాయకులు మథన పడుతున్నారు.
రాష్ట్రాల హకులను హరిస్తూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్ర పరిధిలోని అంశాలను కేంద్రం తీసుకోవడం సరికాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు.
ఇందిరమ్మ ఇండ్ల జాబితా ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు లేకపోవడంతో గ్రామసభలో అధికారుల ఎదుటే పురుగులమందు తాగాడు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.
ఆరోగ్య మంత్రి గారూ.. మా ఆరోగ్యాలను పాడు చేయొద్దు అంటూ మంత్రి దామోదర రాజనర్సింహను బీఆర్ఎస్ నాయకులు వేడుకున్నారు. మహానగరం చెత్తతో మా అనారోగ్యాలకు కారణం కావొద్దంటూ అఖిలపక్షాల నాయకులు విజ్ఞప్తి చేశారు. గు
బీసీ రిజర్వేషన్లపై తీర్మానం చేసిన నేపథ్యంలో అసెంబ్లీని ముట్టడిస్తారనే అనుమానంతో భద్రాద్రి జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ ప్రభుత్వం రెండో రోజు బుధవారమూ అరెస్టు చేయించింది. ప్రభుత్వ ఆదేశాల�
అనుకున్నట్టే అయింది.. బహుజనులను మోసం చేస్తూ కాంగ్రెస్ ఆడుతున్న నాటకం అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైంది. ‘హస్తం’ గారడీతో పాటు న్యాయపరమైన అంశాల నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇక అంద�
కులగణన పేరుతో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తే.. గద్దెనెక్కేందుకు దోహదపడ్డ బీసీలే కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తరని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు.
అన్నదాతల బలవన్మరణాలు, సాగు సంక్షోభంపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు అధినేత కేసీఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ సభ్యులు మంగళవారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి వచ్చారు.
బీఆర్ఎస్పై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్బంధకాండను ప్రయోగిస్తున్నది. తన తప్పుడు విధానాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్షం గొంతును ఎక్కడికక్కడ నొక్కేయాలని చూస్తున్నట్లు కన్పిస్తున్నది. ఇందులో భాగంగానే భద్రా
బహుజనులందరూ చైతన్యవంతులుగా ఉండి, హక్కుల కోసం పోరాడాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో ఏర్పాటు చేసిన వడ్డె ఓబన్న విగ్రహావిష్కరణ క
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు, బహిరంగ చర్చకు పిలుపు నేపథ్యంలో ఆదివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రోజంతా హైటెన్షన్ నెలకొన్నది. ఇరు పార్టీల నేతలు బహిరంగ చర్చకు వస్తారనే స
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం చేసిన వ్యాఖ్యలు గులాబీ దళంలో జోష్ను నింపాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరు చేద్దామని కేసీఆర్ ఇచ్చిన పిలుపు క్యాడర్లో సమరోత్సాహాన్ని న�