బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసిన వారి చిట్టా పింక్ బుక్లో రాస్తామని, సమయం వచ్చిన రోజు వారి సంగతి తేలుస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రతిపక్షాలపై దా డులు మానుకొని ప్రభుత్వం అభ
BRS | బీఆర్ఎస్ పార్టీ నేతలు, సామాన్య రైతులపై అక్రమ కేసులు పెడితే సహించబోమని, అక్రమ కేసులు మానుకోకపోతే ఇక జైలు భరో(Jail bharo) చేపడతామని బీఆర్ఎస్ పార్టీ నేతలు హెచ్చరించారు.
SLBC Tunnel | ఎస్ఎల్బీసీ సొరంగంలో ఆరు రోజుల తర్వాత అసలు రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది. సొరంగంలో యుద్ధప్రాతిపదికన చర్యలు కొనసాగుతున్నాయి. టీబీఎం యంత్ర పరికరాలను కట్ చేస్తూ, బురదను తొలగిస్తూ సహాయక బృందాలు ముందుక�
Harish Rao | ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్నవారి ప్రాణాలను రక్షించేందుకు ప్రభుత్వం ఆరు రోజులైనా ఎటువంటి డైరెక్షన్ ఇవ్వడం లేదని, మంత్రులు టూరిస్ట్ ప్లేస్కి వచ్చినట్టు హెలికాప్టర్లలో వచ్చి పోతున్నారని మ�
ఎట్టకేలకు రేవంత్ ప్రభుత్వం కదిలింది. దోమలపెంట సమీపంలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) టన్నెల్లో కార్మికులు చిక్కుకొన్న ఆరు రోజుల తర్వాత రెస్క్యూ ఆపరేషన్లో వేగం పెంచారు. మాజీ మంత్�
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు పరిశీలించడానికి వెళ్లిన బీఆర్ఎస్ బృందాన్ని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి, చిత్రంలో మాజీ మంత్రులు హ�
ప్రభుత్వాలు మారినంత మాత్రాన ప్రగతిని ఆపొద్దని, వేములవాడలో అభివృద్ధిని కొనసాగించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యక
భవిష్యత్ బీఆర్ఎస్దేనని కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్య పడవద్దని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి భరోసా ఇచ్చా రు. మంగళవారం ఆయన పెద్ద కొత్తపల్లి మండలకేంద్రం లో కార్యకర్తలతో సరదాగా గ
తెలంగాణ ఏర్పడక ముందు వలసల్లో మగ్గిన పాలమూరు ప్రజలు.. కేసీఆర్ పాలనలో సొంతూళ్లకు తిరిగొచ్చారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ తెలంగాణభవన్లో బీఆర్ఎస్ నేతలు శుభప్రద్ పటే
గులాబీ శ్రేణుల్లో నూతనోత్తేజం తొణకిసలాడుతున్నది. పార్టీ 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఏడాదంతా రజతోత్సవాలు ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ�
సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ ఫొటో కనిపిస్తే చాలు.. కాంగ్రెస్ ప్రభుత్వం కుతకుతలాడుతన్నది. ఎక్కడ ఆయన బొమ్మ కనిపించినా తీసేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నది.
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ (సిల్వర్ జూబ్లీ) వేడుకలను ఏడాదంతా జరుపుకునే విధంగా కార్యాచరణ రూపొందించాలని పార్టీ అధినేత కే చంద్రశేఖర్రావు గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.