BRS | ఇసుక లారీలు(Sand trucks) ఢీకొని మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలఎక్స్గ్రేషియోతో పాటు వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కేటాయించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
మంచిర్యాల-అంతర్గాంల మధ్య గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన బ్రిడ్జిని రద్దుచేసి, ఆ నిధులను వేరే పనులకు అప్పగించడం దుర్మార్గమైన చర్య అని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఆగ్రహం వ్యక్తం చే
కాంగ్రెస్ సర్కారు తీసుకువచ్చిన కరువుతో చేర్యాల ప్రాంతంలో పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. సోమవారం బీఆర్ఎస్ బృందం చేర్యాలలో ఎండిపోయిన పంటలను పరిశీలించింది.
BRS Protest | బీఆర్ఎస్ హయాంలో మంచిర్యాల పట్టణంలో రూ. 4 కోట్లతో నిర్మించిన జంక్షన్లను నిరసిస్తూ సోమవారం పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.
BRS | బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించింనందుకే తమ పై వ్యక్తిగత దూషణలు, బెదిరింపులు పాల్పడ్డారని బీఆర్ఎస్ సీనియర్ నేత మాట
అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో ముసలం నెలకొన్నది. అన్ని మండలాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం తీవ్రంగా శ్రమించిన నాయకులు, శ్రేణులకు గెలిచిన తర్వాత పార్టీ లో గుర్తింపు లేకుండా పోయిందని పార�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు మండిపడ్డారు. చివరికి సొంత పార్టీ ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రి పేరును మర్
సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణం కోసం భూములిచ్చిన తమకే ముందుగా సాగునీళ్లివ్వాలని భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పంటలకు నీరు అందించకపోవడంతోనే ఎండుతున్నాయని మాజీ ఎంపీపీ శ్రీదేవీచందర్రావు, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ లకవరసు ప్రభాకర్ వర్మ, సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్
మాజీ సీఎం కేసీఆర్ దూర దృష్టితో తమ పంట భూములకు సీతారామ జలాలు వచ్చాయనే ఆనందంలో రైతులు బెండాలపాడు శివారు సీతారామ ప్రాజెక్టు కాల్వ వద్ద కేసీఆర్ చిత్రపటానికి గురువారం జలాభిషేకం, క్షీరాభిషేకం చేశారు.
BRS | మొగోడివైతే..కేటీఆర్తో కొట్లాడు. కేటీఆర్తో జిల్లా సుభిక్షం అయిందని, మతి భ్రమించి కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి, ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారాని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు
పాల బిల్లుల కోసం పాడిరైతులు వినూత్న నిరసనకు దిగారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ‘చలో రాజ్భవన్' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పాడిపశువులు సహా పాదయాత్రగా హైవేపై బయలుదేరి వెళ్తుండగా, పోలీసులు అడ్డుకొని ప�
Dairy Farmers | పెండింగ్లో ఉన్న పాల బిల్లులు చెల్లించాలని పాడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ... పాడి రైతులు ప్రజాభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు.
పదేండ్ల నల్లా బిల్లులు ఒకేసారి కట్టాలని వికారాబాద్ మున్సిపల్ అధికారులు హుకూం జారీ చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పట్టణంలోని 5వ వార్డు కొత్రేపల్లివాసులు మంగళవారం కలెక్టరేట్కు చేరుకున్నారు.
జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో సాగునీరు లేకపోవడంతో పొలం ఎండిపోయింది. దీంతో అప్పు తెచ్చి పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన రైతు ఎండిన పొలాన్ని పశువుల మేతకు వదిలేశాడ�