నాడు బీఆర్ఎస్ వాదనతో సుప్రీం కోర్టు.. అది విశ్వవిద్యాలయం భూమి అని చెప్పిందని, దానిని ఎవరికీ ధారాదత్తం చేయొద్దని సూచించిందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
కనీవినీ ఎరుగని రీతిలో బీఆర్ఎస్ రజజోత్సవ మహాసభ నిర్వహించనున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు తెలిపారు. సభ నిర్వహణ బాధ్యతలను అప్పగించినందుకు గులాబీ దళపతి కేసీఆర్కు వారు ధన్యవాదాలు తెలిప�
BRS leaders | కంచ గచ్చిబౌలి భూములపై వివాదం నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల (BRS leaders) నివాసాల వద్ద పోలీసులు (Police) మోహరించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS working president) కేటీఆర్ (KTR), రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) నివాసా
BRS leader Rajaramesh | తెలంగాణ ప్రజలకు న్యాయం చెయ్యాలని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని చెన్నూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ రాజా రమేశ్ ధ్వజమెత్తారు.
కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, రాష్ట్రంలో ప్రజలు బతుకులు మారాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని వినాయకపురం గ్రామంలో చిలకలగండి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం బీఆర్ఎస్ న
నిజామాబాద్ జిల్లా పర్యటనకు బయలుదేరిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మనోహరాబాద్ మండలం కాళ్లకల్ బంగారమ్మ దేవాలయం వద్ద శనివారం మాజీ జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ ఆధ్వర్యంలో బీసీ సంఘం నేతలు, �
వరి చేతికందే దశలో చివరి తడి కోసం వెంటనే సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇరిగేషన్ అధికారులను ఫోన్లో విజ్ఞప్తి చేశారు. శనివారం తన స్వగ్రా మం పర్వతగిరి నుంచి రాయపర
తెలుగు సాహిత్యంలో సమాజ చైతన్యానికి రాజ్యంపై రాజీలేకుండా మహాకవి దాశరథి కృష్ణమాచార్య ఎన్నో రచనలు చేశారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని దాచలక్ష్మయ్య ఫం
BRS | కులం, ఆధాయ ధ్రువీకరణ పత్రాలను సకాలంలో జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు శనివారం సైదాబాద్ మండల తహసీల్దార్ జయశ్రీ కి వినతిపత్రాన్ని అందజేశారు.
BRS | స్రుల్లాబాద్ మండలంలోని నాచుపల్లి గ్రామ చెరువులో ప్రమాదవశాత్తు కాలుజారి పడి మృతి చెందిన కీసరి రాములు కుటుంబాన్ని శుక్రవారం బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు.
BRS Party | బీఆర్ఎస్ రజతోత్సవ సభ స్థలం కోసం గురువారం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వొడితల సతీశ్కుమార్, పెద్ది సుదర్శన్రెడ్డి రైతులతో చర్చించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండ�
Indiramma Houses | ఇవాళ రామాయంపేట మండలం దామరచెర్వుకు విచ్చేసిన జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ మాణిక్యం గ్రామంలో నిర్మాణం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి లబ్దిదారులను, రామాయంపేట ఎంపీడీవో, కా
Rangareddy | కేశంపేట మండల పరిధిలోని తొమ్మిదిరేకుల గ్రామం మాజీ ఎంపీటీసీ నాగిళ్ల యాదయ్య మాతృమూర్తి లక్ష్మమ్మ(60) అనారోగ్యంతో బుధవారం సాయంత్రం మృతి చెందారు.