ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు పరిశీలించడానికి వెళ్లిన బీఆర్ఎస్ బృందాన్ని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి, చిత్రంలో మాజీ మంత్రులు హ�
ప్రభుత్వాలు మారినంత మాత్రాన ప్రగతిని ఆపొద్దని, వేములవాడలో అభివృద్ధిని కొనసాగించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యక
భవిష్యత్ బీఆర్ఎస్దేనని కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్య పడవద్దని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి భరోసా ఇచ్చా రు. మంగళవారం ఆయన పెద్ద కొత్తపల్లి మండలకేంద్రం లో కార్యకర్తలతో సరదాగా గ
తెలంగాణ ఏర్పడక ముందు వలసల్లో మగ్గిన పాలమూరు ప్రజలు.. కేసీఆర్ పాలనలో సొంతూళ్లకు తిరిగొచ్చారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ తెలంగాణభవన్లో బీఆర్ఎస్ నేతలు శుభప్రద్ పటే
గులాబీ శ్రేణుల్లో నూతనోత్తేజం తొణకిసలాడుతున్నది. పార్టీ 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో ఏడాదంతా రజతోత్సవాలు ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుధవారం ఇచ్చిన పిలుపుతో రాష్ట్ర వ�
సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ ఫొటో కనిపిస్తే చాలు.. కాంగ్రెస్ ప్రభుత్వం కుతకుతలాడుతన్నది. ఎక్కడ ఆయన బొమ్మ కనిపించినా తీసేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నది.
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ (సిల్వర్ జూబ్లీ) వేడుకలను ఏడాదంతా జరుపుకునే విధంగా కార్యాచరణ రూపొందించాలని పార్టీ అధినేత కే చంద్రశేఖర్రావు గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ జడ్పీ చైర్మన్లు, ముఖ్య నేతలు
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెడుతారా అని బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పరకాల సబ్ జైల్లో కా�
BRS Leaders | అభివృద్ధి చేయడం చేతకాని కాంగ్రెస్ నాయకులు అరాచకాలకు, రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారని హస్తినాపురం మాజీ కార్పొరేటర్ రమావత్ పద్మనాయక్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అందోజు సత్యం చారిలు ధ్వజ�
తెలంగాణ రాష్ట్ర సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం జైనథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గిమ్మ గ్రామంలో దత్త మందిరాన్ని దర్శించ
KCR | ఆదిలాబాద్ జిల్లా కాసిపేట మండలంలో సోమవారం మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వృక్షార్చనలో భాగంగా కాసిపేట మండలంలో బీఆర్ఎస్ నాయకులు మొక్కలు నాటారు.