బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ నిర్వహణ కోసం ఏర్పాట్లు మొదలయ్యాయి. వరంగల్ నగర శివారులోని దేవన్నపేట, కోమటిపల్లి పరిసరాలను మాజీ మంత్రి హరీశ్రావు శుక్రవారం పరిశీలించారు.
Kollapur | సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకలో బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించిన మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్పై భగ్గుమన్నారు.
MLA Jagadish Reddy | ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress) అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతుందని బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, మాజీ మేయర్ సామల బుచ్చిరె�
జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఉమ్మడి పాలమూరు జిల్లా లో ఘనంగా జరిగాయి. గురువారం జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణులు, బాలిం�
Birthday Celebrations | జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు.
Assembly Media point | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సాధకుడు అయిన కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి పరుష వ్యాఖ్యలు చేశాడని, ఆయనను మార్చురీకి పంపిస్తానని అహంకారంతో మాట్లాడాడని బీఆర్ఎస్ విమర్శించింది. మాజీ మంత్రి గంగుల క�
అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏ మనిషికైనా శ్రమించే స్వభావం ఉండాలి. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి దానికి భిన్నమైన స్వభావం ఉన్నది. శ్రమించడం ఎందుకనుకున్నారో ఏమో కానీ, ఆయన ఆ స్వభావాన్ని పక్కనపె�
మట్టి, బూడిద రవాణాలో అక్రమాలు జరుగుతున్నవి నిజం అయినందునే తాను తడిబడ్డలతో పోచమ్మ గుడిలోకి వచ్చానని బీఆర్ఎస్ నాయకుడు కౌశిక హరి స్పష్టం చేశారు. అబద్ధమైతే కాంగ్రెస్ నాయకులు పోచమ్మ గుడిలోకి తడిబట్టలతో �
Boduppal | బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని 12, 13 డివిజన్లలోని ప్రభుత్వ స్థలానికి రాత్రికి రాత్రే రెక్కలు వస్తున్నాయని బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ ఆరోపించారు.
BRS | ఇసుక లారీలు(Sand trucks) ఢీకొని మృతి చెందిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలఎక్స్గ్రేషియోతో పాటు వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కేటాయించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
మంచిర్యాల-అంతర్గాంల మధ్య గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన బ్రిడ్జిని రద్దుచేసి, ఆ నిధులను వేరే పనులకు అప్పగించడం దుర్మార్గమైన చర్య అని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఆగ్రహం వ్యక్తం చే
కాంగ్రెస్ సర్కారు తీసుకువచ్చిన కరువుతో చేర్యాల ప్రాంతంలో పంటలు ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. సోమవారం బీఆర్ఎస్ బృందం చేర్యాలలో ఎండిపోయిన పంటలను పరిశీలించింది.
BRS Protest | బీఆర్ఎస్ హయాంలో మంచిర్యాల పట్టణంలో రూ. 4 కోట్లతో నిర్మించిన జంక్షన్లను నిరసిస్తూ సోమవారం పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.