ఈనెల 27వ తేదీన వరంగల్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవం తం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పిలుపునిచ్చార�
రాష్ట్రం లో కాంగ్రెస్-బీజేపీ ఒకే గొడుకు కింద పని చేసే పార్టీలని వారి టార్గె ట్ అంతా తె లంగాణ తొలిముఖ్యమ ంత్రి కేసీఆర్ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీ�
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను పండుగలా నిర్వహిస్తున్నా మని, కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్
వరంగల్లో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వేలాదిగా తరలిరావాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్ పిలుపునిచ్చారు. మండలంలోని దాస్తండాలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొమ్మె�
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభను పండుగలా నిర్వహించబోతున్నామని, ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చా�
గులాబీ పార్టీ 25 ఏళ్ల పండుగకు లక్షలాది మంది దండులా తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి, వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్చార్జి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. మండల కేంద్రంలో బుధవారం రజతోత్సవ మహాసభ సందర్భంగ
బీఆర్ఎస్ నాయకులను అక్రమ అరెస్ట్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రజలు పాతాళంలో బొందపెట్టడం ఖాయమని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. జనగామ సబ్ జైలులో రిమాండ్
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఇంటింటి నుంచీ తరలిరావాలని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా కదలాలని జడ్పీ మాజీ చైర్మన్ పుట్టమధూకర్ పిలుపునిచ్చారు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ నాయకులు ప్రజలను నట్టేట ముంచారని, ఆరు గ్�
కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేసీఆర్ ఆదర్శవంతమై�
గులాబీ పార్టీ రజతోత్సవ సభకు లక్షలాదిగా కదిలిరావాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. ఈ నెల 27న జరుగునున్న రజతోత్సవ సభ విజయవంతం కోసం సోమవారం వరంగల్ జిల్లా పర్వతగిరిలో కార్యకర్తలు, నాయకులతో
ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రజల ఎజెండాను పూర్తిగా అటకెక్కించి, కక్షపూరిత రాజకీయాలపైనే దృష్టిపెట్టింది. ప్రజాసమస్యలపై నిలదీస్తున్న బీఆర్ఎస్ లీడర్లు, మద్దతుదారుల గొంతు నొక్కేందు�
శ్రీరామనవమిలో భాగంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణానికి సీఎం రేవంత్రెడ్డి ఆదివారం హాజరైన నేపథ్యంలో బీఆర్ఎస్ సహా సీపీఎం, సీపీఐ (ఎంఎల్) మాస్లైన్, మాలమహానాడు నాయకులను శనివారం అర్ధరాత్రి పోలీసుల
వరంగల్లో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు కొల్లాపూర్ నుంచి బీఆర్ఎస్ సైనికులు లక్షలాదిగా తలలి వెళ్దామని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్ పట్టణ, బీఆర�
బీఆర్ఎస్ ఏర్పడి 25 వసంతాలు పూర్తి కావస్తున్న సందర్భంగా రజతోత్సవ సన్నాహక సమావేశాలు నియోజకవర్గాల వారీగా నిర్వహించేందుకు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సన్నద్ధ్దమయ్యారు.