రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు ఊరూ వాడా.. ఓరుగల్లు బాట పట్టాలని వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్ పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ స�
వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పిలుపున�
కేసీఆర్ సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రైతులు సల్లగ బతికిండ్రు... ఇప్పుడు పంటలు ఎండిపోయి చుక్క నీరు రావడం లేదు. మళ్లీ కేసీఆర్ సార్ రావాలే... రైతులు బాగుపడాలి అని రైతు నాగార్జున అభిప్రాయం వ్యక్త�
గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామరక్ష అని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. రజతోత్సవ మహాసభ నేపథ్యంలో 4వ డివిజన్ పరిధిలోని పెద్దమ్మగడ్డ, యాదవ్నగర్లలో బుధవారం సన్నా�
తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దిన ఘనత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ �
భీమ్గల్లో బుధవారం నిర్వహించిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. చెక్కుతో పాటు ఇస్తామన్న తులం బంగారం ఏమైందని ప్రశ్నించినందుకు కాంగ్రెస్ శ్రేణులు రెచ్చిపోయారు. పోలీసులు వ�
నిర్మాణ రంగ అనుమతుల్లో బడా బిల్డర్లకు నిబంధనలకు తిలోదాకాలిస్తూ అందినకాడికి దండుకుంటూ కొందరు టౌన్ ప్లానింగ్ అధికారులు బహుళ అంతస్తుల భవనాలను జీ హుజూర్ అంటూ పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సన మహాసభకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి అధిక సంఖ్యలో తరలివెళ్లి విజయవంతం చేసి.. మరోసారి బీఆర్ఎస్ సత్తాను చాటాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి, �
రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని ఊరూరా ఘనంగా జరుపుకొన్నారు. వేడుకల్లో అధికారులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొని అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు
‘తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తం’ అని ప్రకటించిన రేవంత్ సర్కారు.. హైదరాబాద్ నడిబొడ్డున నెక్లెస్రోడ్డులో గత సీఎం ఏర్పాటు చేయించిన 125 అడుగుల భారీ విగ్రహం వద్దకు ఎవరూ వెళ్లకుండా ఆంక్షలు విధ�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరు మంత్రుల చేతకాని తనం కారణంగా ఎస్ఎల్బీసీని శాశ్వతంగా మూసివేసే కుట్ర జరుగుతున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ రజతో�
ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ శ్రేణులు దండులా కదలాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నారాయణపేట జిల్లా మక్తల్లో నిర్వహించిన సన్నాహక
బీఆర్ఎస్ 25వ వార్షికోత్సవం సందర్భంగా వరంగల్ గడ్డపై అట్టహాసంగా నిర్వహించనున్న రజతోత్సవ సభకు అమెరికా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారని పార్టీ ఎన్నారై సెల్ గ్లోబల్ కోఆ
బీఆర్ఎస్ 25వ వసంతంలో అడుగిడుతున్న సందర్భంగా ఈ ఏడాదంతా సంబురాలు నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే పార్టీ రజతోత్స�