జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మంజూరు చేయించిన ఇందిరమ్మ ఇండ్లకు శుక్రవారం చేర్యాల మండలంలోని ముస్త్యాల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు లబ్ధిదారులతో కలిసి భూమి పూజ నిర్వహించారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో గులాబీ జెండా ఎగరాలని, ప్రతి కార్యకర్త కేసీఆర్, కేటీఆర్ సైనికులుగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి పిలుపునిచ్చ
సాగుకు నీళ్లియ్యకపోతే మధ్యమానేరును ముట్టడిస్తామని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఓ వైపు కాలం కాకపోవడం.. మరో వైపు ఎత్తిపోతలు ప్రారంభించకపోవడంతో వేలాది టీఎంసీల గోదావరి జలాలు వృథాగా దిగువకు వెళ్తుండ�
బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గూండాలు దాడికి దిగడం దుర్మార్గమని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సహా బీఆర్ఎస్ నేతలు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ప్రశ్నించడాన్�
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పని చేయాలని క్లస్టర్ ఇన్చార్జి నాయకులు గద్దల నరసింహారావు, పెద్ది రాజు రెడ్డి కొమ్మురాజు, ముస్త్యాల దయాకర్, మజీద్, రెహమాన్ అన్నారు.
పెద్దపెల్లి జిల్లాలో మంత్రుల పర్యటన సందర్భంగా కాల్వ శ్రీరాంపూర్ లో బీఆర్ఎస్ నాయకులను బుధవారం ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అరెస్టు చేసిన వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు.
రైతులందరికీ సాగునీరు అందించాలందించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే శంకర్ రవి శంకర్ డిమాండ్ చేశారు. కలెక్టర్ ప్రమేల సత్పతిని బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తిరుమలగిరిలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ సభలో సీఎం రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. ఏడాదిన్నర కాలంలో చేసిందేమీ లేక, ఇది చేశామని చె
బీఆర్ఎస్ సోషల్ మీడి యా యాక్టివిస్ట్ దుర్గం శశిధర్గౌడ్ అలియాస్ నల్లబాలుకు మంగళవారం గోదావరిఖనిలోని అదనపు జిల్లా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
మండలంలో ఏ గ్రామానికి వెళ్లినా రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, శరవేగంగా బాగు చేయాలని బీఆర్ఎస్ మండల కన్వీనర్ అస్లాం బిన్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ప్రవీణ్కుమార్ ఆదేశాల మేరకు
రుద్రంగి మండల కేంద్రానికి చెందిన దాసరి భూమేష్ అనే యువకుడు వారం రోజల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. కాగా సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దేగావత్ తిరుపతి, రుద్రంగి మండల బీఆర్ఎస్ నాయ�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలోని స్థానిక జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద జూలూరు గౌరీ శంకర్ రచించిన ‘బహుజనగణమన’ పుస్తకాన్ని బీఆర్ఎస్ నాయకులు ఆవిష్కరించారు.