రాష్ట్రస్థాయిలో ఎక్కడ లేని విధంగా వరుసగా కోరుట్ల నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తో పాటు, ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ పై ఓడిపోయి మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ జ�
BRS leaders | కొరుటూరి నర్సమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు వస్పరి ఫౌండేషన్ సౌజన్యంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయంగా 50 కేజీల బియ్యం అందజేశార
కాంగ్రెస్ పాలనలో పారిశుధ్యం పడకేసిందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం పెండలోనిపల్లిలో పారిశుధ్య నిర్వహణ లేక ఇబ్బంది పడుతున్నామని గ్రామస
సికింద్రాబాద్ అమ్మవారి బోనాల జాతర సందర్భంగా చెక్కుల పంపిణీలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. నువ్వా నేనా అనే స్థాయికి చేరింది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ తెచ్చి అమలు చేస్తామని సీఎం రేవంత్రెడ్డి బీసీలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం మానుకోటలోని మాజీ ఎమ్మెల్యే బానో త్ శంకర్
ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి ఎర్
తెలంగాణలో రెడ్డొచ్చె మొదలనే పదం చాలా వాడుకలో ఉంటుంది. గ్రామాలలో పండుగలు, పబ్బాలప్పుడు రాత్రి వేళల్లో నాటకాలు(ఆటలు) వేస్తుంటారు. నాటకం ప్రారంభమై సగం వరకు వచ్చినప్పుడైనా సరే.. ఆ ఊరి పెద్ద పటేల్ లేదా రెడ్డి �
చారిత్రాత్మక జలాశయమైన గండిపేట చెరువు కాండూట్ శిథిలావస్థకు చేరుకున్నది. గండిపేట చెరువు నిర్మించి శతాబ్ధ కాలం పూర్తి కావడంతో అప్పట్లో నిర్మించిన కాలువ ప్రస్తుతం శిథిలమై ఎక్కడికక్కడ చిల్లులు పడి నగరాన�
BRS leaders | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రి తన్నీరు హరీష్ రావు శంకుస్థాపన చేసిన వంద పడకల ఆసుపత్రికి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ శంకుస్థాపనలు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు జంగిలి యాద
దేశ వ్యాప్తంగా బుధవారం జరిగిన సార్వత్రిక సమ్మె(భారత్ బంద్) విజయవంతంమైంది. పార్టీలకతీతంగా నాయకులు, కార్మిక సంఘాలు, ప్రజలు సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ క్రమంలో కార్మికుల హక్కుల కోసం భారత రాష్ట్ర �
బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు మాతృవియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి రేగా నర్సమ్మ (90) కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
Padma Devender reddy | బుధవారం రామాయంపేటకు విచ్చేసిన పద్మాదేవేందర్రెడ్డి కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే అనుచరులు బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కార్యకర్తలను పరామర్శించి ప్రభ
కట్టుకథలు, పచ్చి అబద్ధాలతోనే కాంగ్రెస్ పాలన సాగిస్తున్నదని మాజీ మంత్రి సీ లక్ష్మారెడ్డి విమర్శించారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కార్ ప్రజలను దగా చేసిందని మండిపడ్డారు.
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ బీఆర్ఎస్ నాయకులు సోమవారం వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్లో లోని