బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఆ పార్టీ ఖమ్మం జిల్లా నేతలు శుక్రవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. కేటీఆర్ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధ�
ద్యార్థుల బస్ పాస్ చార్జీలు తగ్గించాలని ధర్నాకు దిగిన బీఆర్ఎస్ నాయకులు పోలీసులు అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. ఈ మేరకు బీఆర్ఎస్ రాష్ట్ర నేత కంచర్ల రవిగౌడ్ ఆధ్వర్యంలో నాయకులు బుధవారం సిరిసిల్ల బస�
BRS Leaders | కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ నేపథ్యంలో కేసీఆర్కు సంఘీభావం తెలిపేందుకు భారీ సంఖ్యలో గులాబీ శ్రేణులు మర్కూక్ మండలం ఎర్రవల్లి ఫాంహౌజ్ వద్దకు బుధవారం ఉదయం ఆయా మండలాల నుండ
BRS Leaders | కాళేశ్వరం కమిషన్ విచారణ కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతున్న సందర్భంగా మద్దతుగా చెన్నూరు నుంచి బీఆర్ఎస్ నాయకులు బుధవారం హైదరాబాద్కు తరలి వెళ్లారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామ శివారులోని శ్రీ రాజరాజేశ్వర (మిడ్ మానేరు) జలాశయం కట్టపై బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి మంగళవారం బీఆర్ఎస
BRS Leaders | తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరైన సమయంలో బీ
BRS leaders | లింగాలపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త మృతి చెందడంతో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి మృతుడి అంతిమ యాత్రలో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శిం చారు.
పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకొని గాయాలపాలు కాగా ఇరువురు అమరచింత పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేశ్ తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీఆర్ఎస్ను అణచివేయాలని చూస్తున్నాయని, పార్టీ నాయకులు, కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులకు భయపడేది లేదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదన్రావు తనయుడు, బీఆర్ఎ�
జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడ శివారులో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను రైతులు అడ్డుకున్న ఘటన తెలిసిందే.. ఈ ఘటనలో దాడికి పాల్పడ్డారన్న నెపంతో పోలీసులు 40 మందిపై కేసులు నమోదు చేసి.. 12 మందిని రిమాం�
Rythu Bharosa | పంట పెట్టుబడి సాయం కోసం రైతులకు అందించే పంట సాయం రైతు భరోసాను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు నర్సారెడ్డి, చాకలి పోచయ్య డిమాండ్ చేశారు.