‘డంపింగ్ యార్డులా...బస్టాండ్' అనే శీర్షికతో నమస్తే తెలంగాణ దినపత్రికలో బస్టాండ్ దుస్థితిపై ఆదివారం వార్త కథనం ప్రచురించింది. ఈ వార్తకు స్పందిస్తూ..పెంట్లవెల్లి గ్రామ యువకుడు మే ఘరాజు బస్టాండ్ ఆవరణలో
Attapur | అత్తాపూర్ స్మశానవాటికకు వెళ్లాలంటేనే ప్రజలకు నరకం కనిపిస్తుందని అత్తాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అప్పారెడ్డి ముఖేష్, పుప్పాల లక్ష్మణ్లు అన్నారు.
అటు రాష్ట్రంలో ఇటు బాల్కొండ నియోజకవర్గంలో అరాచక, నియంత పాలన కొనసాగుతున్నదని డీసీసీబీ డైరెక్టర్, బీఆర్ఎస్ మెండోరా మండల అధ్యక్షుడు నాగంపేట్ శేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ముప్కాల్ మండలానికి చె
అటు రాష్ట్రంలో ఇటు బాల్కొండ నియోజకవర్గంలో అరాచక, నియంత పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జోగు నర్�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఏసీబీ నోటీసులు జారీ చేయడం కక్షసాధింపు చర్యలు మాత్రమేనని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర నుంచి ఆంక్షల పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. సర్కార్ కార్యక్రమాలు నిర్బంధాల నీడనే అమలవుతున్నాయని మండిపడ్డారు. మంగళవారం ఉమ్మడ�
BRS | రైతులకు న్యాయం చేయాలని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందని బీఆర్ఎస్ పార్టీ చెన్నూరు పట్టణ సోషల్ మీడియా ఇన్చార్జి, మాజీ కౌన్సిలర్ రేవల్లి మహేష్ అన్నార�
కొనుగోళ్లలో వేగం పెంచాలని, తడిసిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో రైతులు రోడ్డెక్కితే పోలీసులు దౌర్జన్యానికి దిగారు. వారిని ఈడ్చుకెళ్లి అరెస్ట్చేశారు. సోమవారం రైతులు �
సిద్దిపేట నియోజకవర్గం నంగునూర్ మండలం పాలమాకుల గ్రామంలో శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, మాజీ మంత్రి హరీష్ రావులు పండగ సాయన్న, కొరివి కృష్ణస్వామి విగ్రహాలను ఆవిష్కరించారు.
BRS Protest | సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ప్రశ్నించినందుకు అర్ధరాత్రి బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విచారణ నివేదికలన్నీ వచ్చాక వాటన్నింటినీ అధ్యయనం చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు.
తన ఆస్తులపై విచారణకు సిద్ధమని, అవసరమైతే ముఖ్యమంత్రి విచారణ జరిపించినా తనకు అభ్యంతరం లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. అలాగే విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ ఆస్తుల సంగతి తేలాల్సిందేనన్నా
కుంటాల, లోకేశ్వరం, నర్సాపూర్ మండలాల్లోని ఆయా గ్రామాల్లో గల కొనుగోలు కేంద్రాల్లో తూకానికి సిద్ధంగా ఉన్న ధాన్యం ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసిందని, ఆ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ �