బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డిపై కాంగ్రెస్ సర్కార్ కక్షపూరితంగా కేసు నమోదు చేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ శనివారం ఒక ప్రకటనలో ఖండించ�
BRS leaders | బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్పై కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంఛార్జి కొలన్ హన్మంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. శనివారం చింతల్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో �
Rythu Maha Dharna | పటాన్ చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం, అమీన్పూర్, పటాన్ చెరు, జిన్నారం రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు డబ్బులు ఇవ్వడం లేదని ఈ సందర్భంగా రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ నాయకులు అన్నారు.
తలకొండపల్లి మండలంలోని గట్టుఇప్పలపల్లిలో గత కొన్ని రోజులుగా చెత్త సేకరణను గ్రామ పంచాయతీ సిబ్బంది నిలిపేశారు. ఈ విషయమై స్థానిక బీఆర్ఎస్ నాయకులు గ్రామ పంచాయతీ కార్యదర్శిని సంప్రదించగా..గ్రామంలోని చెత్�
‘ఉత్తమ’ అధికారుల అండదండలు ఉంటే ఏదైనా సాధ్యమేననే విషయం ధాన్యం వేలం ప్రక్రియలో నిరూపితమైంది. గడువులోగా ధాన్యం ఎత్తకపోయినా వారిపై చర్యలు ఉండనే ఉండవు.. ఎన్నిసార్లు కోరితే అన్నిసార్లు అడగడమే ఆలస్యమనేలా గడు�
బ్రాహ్మణపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకుల దాడులు, దౌర్జన్యాలను తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బాధితులు, మహిళలు బోనకల్లు పోలీస్స్టేషన్ను ఆశ్రయించి వారి నుంచి తమకు రక్షణ కల్పించాలని గురువా�
ఆరుగాలం కష్టపడి పడించి విక్రయించిన పొద్దు తిరుగుడు ధాన్యం డబ్బులు చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తొగుట సొసైటీ చైర్మన్ కె.హరికృష్ణారెడ్డి, బీఆర్ఎస్ తొగుట మండల అధ్యక్షుడు జీడిపల�
దేవాదుల ప్రాజెక్టు గోదావరి బేసిన్లోనే ఉన్నదా? బనకచర్ల ఎక్కడున్నది? ఏ బేసిన్ పరిధిలోకి వస్తుంది? ఏ నదులను అనుసంధానిస్తున్నారు? నల్లమల ఎక్కడున్నది? ఏపీ కింద ఉన్నదా.. తెలంగాణ కింద ఉన్నదా? ఇవీ అఖిలపక్ష సమావ�
రంగారెడ్డి జిల్లాలోని పది మండలాల్లో రైతుభరోసా పథకాన్ని రద్దు చేయడంపై రైతులు భగ్గుమంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
సీఎం రేవంత్రెడ్డి డీఎన్ఏలోనే తెలంగాణ లేదని, అలాంటప్పుడు రాష్ట్ర అభివృద్ధి ఎలా జరుగుతుందని నర్సంపేట మాజీ ఎమ్మేల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. బుధవారం వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రంల�
కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలపై ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రదర్శిస్తున్న డొల్లతనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్
స్థానిక సంస్థల ఎన్నికలు ఎ ప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి సూచించారు. బుధవారం కొల్లాపూర్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు,
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మేము తుమ్మిళ్ల ప్రాజెక్టు తెచ్చి వేలాది ఎకరాలకు నీరందిస్తే, వందల ఎకరాలు మా ర్కెట్ ధరకు కొని ఎస్సీలకు ఇస్తే ఈ రోజు వారి భూములు లాక్కోని ఇథనాల్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్
అనారోగ్యం కారణంగా సుమారు పదినెలలుగా అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉండి వైద్య చికిత్స తీసుకున్న ప్రొటెం మాజీ చైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి బుధవారం సన్నిహితులు, పార్టీ ముఖ్యనేతలు, అభిమానులతో లక్ష్మీగార�