Rowdyism | కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ గడ్డపై రౌడీయిజాన్ని పెంచి పోషిస్తున్నాడని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేచినేని నవీన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, హుజూరాబా ద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రె
ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు ఆఫీస్పై బీజేపీ దాడిపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న కరీంనగర్లో విష సంస్కృతికి తెరతీశారని ఆగ్రహిస్తున్నారు. ఈ మేరకు బాధ్యులపై చర్యలు తీ�
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం కేం ద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజ య్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు గృహనిర్బంధంతోపాటు ముందస్తు అరెస్ట్ చేయడం ఉద్రిక్తతకు దారితీసింది.
సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనాకాలం నాటి రైతుల ఆకలి కేకలు..మళ్లీ నేడు అదే పార్టీ పాలనలో మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రైతుభరోసా, పంట బోనస్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, పంటల కొనుగోలులో జాప్యాన్ని నిరసిస�
హైకోర్టు దెబ్బకు రాష్ట్ర సర్కారు దిగొచ్చింది. న్యాయస్థానం చీవాట్లు పెట్టడంతో చేసిన తప్పును దిద్దుకుంటూ వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్ల) పాత పాలక వర్గాలను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గతంల�
బీఆర్ఎస్ నాయకులను వెంటపడి వేధించడం కాదని, చేతనైతే ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. పోలీసులు, ప్రభుత్వం మొద్దునిద్�
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు అరిగోస పడుతున్నారు. పంటల కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యం కారణంగా పెద్ద సంఖ్యలో రైతులు సోమవారం రోడ్డెక్కి నిరసన వ్యక్తంచేశారు. రెండున్నరేండ్లుగా తమ కన్నీటి గోసను పట్టించుక