ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. దిగుబడుల కొనుగోలులో తాత్సారంపై తీవ్రంగా మండిపడ్డారు.
దాదాపు నెల రోజులు కావస్తున్నా కొనుగోళ్లు సాగడం లేదంటూ రైతులు సోమవారం పలు జిల్లాల్లో రోడ్డెక్కారు. చాలాచోట్ల కాంటా పెడ్తలేరని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడం లేదని, తరుగు పేరిట దోపిడీ చేస్తున్నారని,
నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలోని పెద్దవాగు నుంచి ఇసుక అక్రమంగా తరలుతుంటే బీఆర్ఎస్ నేతలతో కలిసి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అడ్డుకొన్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో శనివారం బీఆర్ఎస్ చేపట్టిన నగర బంద్పై పోలీసుల నిర్బంధకాండ కొనసాగింది. బంద్ నిర్వహించేందుకు బీఆర్ఎస్ నాయకులు రోడ్లపై రాగా, దొరికిన వారిని దొరికినట్టే అరెస్ట్ చేశారు.
జోగుళాంబ గద్వాల మున్సిపల్ బీఆర్ఎస్కు చెందిన 10 మంది కౌన్సిలర్లపై కేసులు నమోదయ్యాయి. కోఆప్షన్ ఎన్నికలను నిబంధనల ప్రకారం నిర్వహించాలని కోరినందుకు మున్సిపల్ కమిషనర్, సిబ్బంది సహకారంతో అధికార పార్టీ
ప్రమాదవశాత్తు నిప్పంటుకొని మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైన కౌలు రైతు గోపు శ్రీనివాస్ను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్ డిమాండ్ చేశారు.
Ala Venkateshwar Reddy | పంట పండించడానికి పడ్డ కష్టం కంటే , అమ్ముకోవడానికి రైతులు ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ నేతలపై అధికార కాంగ్రెస్ భౌతిక దాడులకు దిగడం సిగ్గుచేటని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. శుక్రవారం హుజూర్నగర్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస �
‘అక్రమ కేసులు బనాయించి బెదిరింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకుల్లారా ఖబర్దార్.. మళ్లీ కాబోయే సీఎం కేసీఆరేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి..’ అని వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర
ముందస్తు అరెస్టులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతకాలం పాలిస్తుందని.. సీఎం పర్యటన ఉన్నా ప్రతిసారీ బీఆర్ఎస్ శ్రేణులను ముందస్తు అరెస్టులు చేయడం ఆనవాయితీగా మారిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలో శాంతి భద్రతలకు నిలయమైన తెలంగాణ రాష్ట్రం రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో నేరాలు, ఘోరాలకు అడ్డాగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రతినిధి బృందం ఆగ్రహం వ్యక్తంచేస�
‘వర్షాలు పడ్తున్నయి. ధాన్యం ఎక్కడ తడుస్తదోనని భయమైతంది.. మీ కాల్మొక్త సారూ.. వడ్లు కొనండి..’ అంటూ మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం కర్నమామిడి గ్రామానికి చెందిన రైతు బొడ్డు మధుకర్ జిల్లా అదనపు కలెక్టర్ (స�
మున్సిపల్ ఎన్నికల సమయంలో తాండూరులోని సెయింట్ మార్క్స్ హైస్కూల్లో ఓట్ల లెక్కింపు సందర్భంగా జరిగిన ఘర్షణకు సంబంధించి బీఆర్ఎస్ తాండూరు నియోజకవర్గ ఇన్చార్జి పంజుగుల శ్రీశైల్రెడ్డి ఫిర్యాదుతో త�