ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి ఎర్
తెలంగాణలో రెడ్డొచ్చె మొదలనే పదం చాలా వాడుకలో ఉంటుంది. గ్రామాలలో పండుగలు, పబ్బాలప్పుడు రాత్రి వేళల్లో నాటకాలు(ఆటలు) వేస్తుంటారు. నాటకం ప్రారంభమై సగం వరకు వచ్చినప్పుడైనా సరే.. ఆ ఊరి పెద్ద పటేల్ లేదా రెడ్డి �
చారిత్రాత్మక జలాశయమైన గండిపేట చెరువు కాండూట్ శిథిలావస్థకు చేరుకున్నది. గండిపేట చెరువు నిర్మించి శతాబ్ధ కాలం పూర్తి కావడంతో అప్పట్లో నిర్మించిన కాలువ ప్రస్తుతం శిథిలమై ఎక్కడికక్కడ చిల్లులు పడి నగరాన�
BRS leaders | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రి తన్నీరు హరీష్ రావు శంకుస్థాపన చేసిన వంద పడకల ఆసుపత్రికి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ శంకుస్థాపనలు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు జంగిలి యాద
దేశ వ్యాప్తంగా బుధవారం జరిగిన సార్వత్రిక సమ్మె(భారత్ బంద్) విజయవంతంమైంది. పార్టీలకతీతంగా నాయకులు, కార్మిక సంఘాలు, ప్రజలు సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ క్రమంలో కార్మికుల హక్కుల కోసం భారత రాష్ట్ర �
బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు మాతృవియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి రేగా నర్సమ్మ (90) కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
Padma Devender reddy | బుధవారం రామాయంపేటకు విచ్చేసిన పద్మాదేవేందర్రెడ్డి కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే అనుచరులు బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కార్యకర్తలను పరామర్శించి ప్రభ
కట్టుకథలు, పచ్చి అబద్ధాలతోనే కాంగ్రెస్ పాలన సాగిస్తున్నదని మాజీ మంత్రి సీ లక్ష్మారెడ్డి విమర్శించారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కార్ ప్రజలను దగా చేసిందని మండిపడ్డారు.
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ బీఆర్ఎస్ నాయకులు సోమవారం వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్లో లోని
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ఫోన్ ట్యాపింగ్లో నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్రెడ్డి తెలిపారు.
త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి జిల్లా నాయకులకు సూచించారు. హైదరాబాద్లో కేటీఆర్ను ఆయన నివాసంలో బీఆర్ఎస్ కామారెడ్డ
కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి తరఫున క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పార్టీ నేతలకు పిలుపునిచ్చా�