మహాన్యూస్ టీవీ కార్యాలయంపై దాడి కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్తోపాటు 12 మందికి నాంపల్లిలోని 17వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ భారతి సోమవారం షరతులతో �
భర్త ఆచూకీ కోసం రోదిస్తున్న మహిళను చూసి మాజీ మంత్రి హరీశ్రావు చలించిపోయారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన భారీ పేలుడులో కార్మికులు మృతిచెందారు. దీంతో ఆయన పరిశ�
ఢిల్లీలోని నివసించే తెలంగాణ బిడ్డలు బోనాల వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ భవన్లో లాల్దర్వాజ బోనాలు ఘనంగా మొదలయ్యాయి. సోమవారం వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను గవర్నర్ జిష్ణుద�
నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా రాక సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున వామపక్ష పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. జిల్లా కేంద్రంతోపాటు నవ�
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ నాయకులపై అసత్య ప్రచారాలు చేస్తున్న మహాటీవీకి పార్టీ లీగల్ నోటీసులు పంపించింది. ప్రభుత్వంలోని కొందరు పెద్దలతో చేతులు కలిపి బీఆర్ఎస్ నేతలపైన అడ్డగోలుగా దుష్ప్
ఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద పోలీసులు ఓవరాక్షన్ చేశారు. శనివారం రాత్రి తెలంగాణ భవన్కు పెద్ద సంఖ్యలో చేరుకొని లోనికి దూసుకెళ్లేందుకు యత్నించగా బీఆర్ఎస్ నాయకులు మధుసూదనాచారి, బాల్క స
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మళ్లీ బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. సిరిసిల్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను టార్గెట్ చేస్�
ఈ నెల 24న గురుకుల భవనంపై నుంచి పడిన డిగ్రీ విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తంచేసిన బీఆర్ఎస్ నాయకులు, విద్యార్థి సంఘాలనేతలు ఆందోళనకు దిగారు.
Bonalu Festival | చారిత్రాత్మక గోల్కొండ కోట జగదాంబిక ఎల్లమ్మ ఆలయ బోనాల ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం గందరగోళంగా జరిగింది. గతంలో ఎన్నడూ లేనంత విధంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమం లంగర్ హౌస్ బస్తీ వాసులకు అవమా�
సర్దార్ది ఆత్మహత్య కాదని, ప్రేరేపిత హత్య అని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. బుధవారం నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠాగోపాల్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీన�